న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ వచ్చే నెల నుంచి కొన్ని మోడల్స్ ధరలను పెంచుతోంది. మెటీరియల్స్, లేబర్ వంటి ఇన్పుట్ కాస్టులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. అయితే ఏయే మోడళ్లపై ఎంతెంత పెంచుతారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఈ ఏడాది జనవరిలో కంపెనీ కొన్ని మోడల్స్ పై రూ.34 వేల వరకు రేట్లు పెంచింది. ఇదే ఏడాది ఏప్రిల్ 16 న కూడా కొన్ని మోడల్స్ ధరలను పెంచింది. సగటు పెరుగుదల 1.6 శాతం ఉంటుందని ప్రకటించింది. మారుతి సుజుకీ ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ ఆల్టో నుండి ఎస్-క్రాస్ వరకు వివిధ మోడళ్లను అమ్ముతోంది. వీటి ఎక్స్షోరూమ్ ధరలు రూ .2.99 లక్షల నుండి రూ .12.39 లక్షలు.
మారుతీ కార్ల ధరలు పెరుగుతున్నయ్
- బిజినెస్
- June 22, 2021
లేటెస్ట్
- హరీశ్రావు రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీసిండు : బల్మూరి వెంకట్
- Tamannah as Shiva Shakthi: శివ శక్తిగా మారిన తమన్నా.. ఓదెల 2 పవర్ఫుల్ వీడియో వైరల్
- Summer Alert : మీ పిల్లలు ఈత కొడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఈ సమయాల్లోనే పంపండి..!
- మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ
- Summer Special : టూర్ వెళ్లేటప్పుడు బ్యాగ్ ఇలా ప్యాక్ చేసుకోండి!
- వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు.. నా వెంట తిరుగుతున్నరు : రాజగోపాల్ రెడ్డి
- ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్.. సర్వీస్ గన్తో కాల్చుకొని సూసైడ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి
- పెద్దపల్లిలో వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తాం: చాడ వెంకట్ రెడ్డి
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..