దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అంతకంతకు పెరుగుతోన్న ఎయిర్ పొల్యూషన్ నగరవాసులను ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా పేలుళ్లతో వాయుకాలుష్యం భారీగా పెరిగిందని తెలిపారు అధికారులు. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత 352గా నమోదైంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ 3వందల కంటే ఎక్కువగానే రికార్డు అయింది. ఇవాళ సాయంత్రం వాయు కాలుష్యం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. నవంబర్ 7తర్వాతే గాలుల వేగం పెరిగి ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నారు.
బాణాసంచా పేలుళ్లతో ఢిల్లీలో భారీగా పెరిగిన వాయుకాలుష్యం
- దేశం
- November 4, 2021
లేటెస్ట్
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
- ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చి.. మహిళ మృతి
- కేరళలో ఐస్ క్రీం బాంబు పేలుడు
- ఏపీలో ఎక్కడా రీ పోలింగ్ అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు