మెదక్
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్ వెంకట స్వామి
మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉమ్మడ
Read Moreలైంగిక దాడి కేసులో పదేండ్ల జైలుశిక్ష.. మెదక్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు
మెదక్, వెలుగు: లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష , రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి.నీలిమ గురువారం (Jun
Read Moreసిద్దిపేటలో వెల్ నెస్ సెంటర్లో మందుల కొరత
ప్రైవేట్ షాపుల్లో టాబ్లెట్లు, ఇంజక్షన్ల కొనుగోలు తాత్కాలికంగా మందులు సర్దుబాటు చేస్తున్న సిబ్బంది సిద్దిపేట, వెలుగు: ప్ర
Read Moreసిద్దిపేట జిల్లా ఆకునూరులో అభివృద్ధి పనులబిల్లులు చెల్లించలేదని.. సర్కార్ బడికి తాళం
చేర్యాల, వెలుగు : చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదన్న ఆగ్రహంతో ఓ కాంట్రాక్టర్ సర్కార్&zwnj
Read Moreఆయిల్ పామ్ సాగులో మెదక్ జిల్లా ఆదర్శంగా నిలవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
శివ్వంపేట, వెలుగు: ఆయిల్ పామ్ సాగులో మెదక్ జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం శివంపేట మండలం రత్నాపూర్ లో జిల్లా ఉద్యానవన శ
Read Moreభూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఆర్డీవో రమాదేవి
మెదక్ టౌన్, వెలుగు: భూభారతి చట్టంతో రైతుల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారమవుతాయని మెదక్ ఆర్డీవో రమాదేవి అన్నారు. బుధవారం మెదక్ మండలం ముక్త భూపతిపూర్&zw
Read Moreఒక్క గుంట భూమి బీడు ఉండొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ పాం ఇతర పంటలు వేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బు
Read Moreమెదక్ జిల్లా : ఉపాధి హామీలో పండ్ల తోటల పెంపకం
ఆయిల్ పామ్, మునగ సాగుకు అవకాశం ఉమ్మడి మెదక్ జిల్లా లక్ష్యం 2,800 ఎకరాలు జాబ్ కార్డు ఉన్న రైతులకు సాయం మూడేళ్లపాటు మెయింటనెన్స్ ఛార్జీల
Read More2500 ఎకరాల్లో సోయాబీన్ సాగు : చంద్రశేఖర్
సంగారెడ్డి టౌన్, వెలుగు: జాతీయ నూనె గింజల పథకం కింద మొగుడంపల్లి, కోహీర్, నారాయణఖేడ్ మండలాల్లో 2,500 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేయడానికి జిల్లా స్థాయి కమి
Read Moreఇష్టంతో చదివి లక్ష్యాన్ని సాధించాలి : క్రాంతి
కలెక్టర్ క్రాంతి పటాన్చెరు, వెలుగు: స్టూడెంట్స్ఇష్టంతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. 2024–
Read Moreపాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతుల వినతి
శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఉసిరికపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అనేక ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న తమకు పట్టా పాస్ పుస్తకాలు
Read Moreలబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప అన్నారు. మంగళవారం పాపన్నపేటతో పాటు
Read Moreకాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం : నీలం మధు
నీలం మధు పటాన్చెరు,వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్నేత నీలం మధు అన్నారు. తెలంగ
Read More












