మెదక్

ఎవుసం మారాలే..సాగులో యూరియా, పురుగుమందులు తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడాలే

ఆధునిక సాంకేతికతతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మంత్రుల సలహాలు, సూచనలు హుస్నాబాద్‌‌లో అట్టహాస

Read More

ఆగుతూ.. సాగుతూ చేర్యాలలో 365 బీ నేషనల్ హైవే విస్తరణ పనుల్లో జాప్యం

గాంధీ చౌరస్తాలో      నిలిచిన బ్రిడ్జి పనులు  రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పోల్ షిఫ్టింగ్, డ్రైన్ ల నిర్మాణాలు పెండింగ్ సి

Read More

రామాయంపేట మండలం కిషన్ తండాలో మద్యపాన నిషేధం

రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కిషన్ తండాలో గురువారం మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇప్పటి వరకు నడుస్తున్న బెల్ట్ షాపులు మూసివేయాలని

Read More

రేషన్ బియ్యం సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు : కలెక్టర్​ మనుచౌదరి

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: రేషన్​ షాపుల్లో బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ మనుచౌదరి అధికారులను ఆదేశించారు.

Read More

మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

అత్తింటి వేధింపులకు మహిళ సూసైడ్​ కారు బైక్ ఢీకొని జూనియర్ అసిస్టెంట్.. తేనెటీగల దాడిలో ఒకరు..  బైక్ అదుపుతప్పి వ్యక్తి..   &nb

Read More

మెదక్ జిల్లా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎస్పీ

మెదక్, వెలుగు: మెదక్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన డి.వి.శ్రీనివాస్ రావ్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఎస్పీగా పనిచేసిన ఉదయ్ క

Read More

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : భెల్ ​ఈడీ శ్రీనివాస రావు

రామచంద్రాపురం, వెలుగు : పర్యావణాన్ని పరిరక్షించుకొవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  బీహెచ్ఈఎల్  పీఈఎస్​డీ​ ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్  

Read More

పొల్యూషన్ ​పట్ల అవగాహన కల్పించాలి :  డీఆర్ వో పద్మజారాణి 

సంగారెడ్డి టౌన్, సదాశివపేట, వెలుగు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం పోతిరెడ్డిపల్లి చౌ

Read More

భూభారతి చట్టం రైతులకు వరం : కలెక్టర్ రాహుల్​ రాజ్

కొల్చారం, వెలుగు: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకే భూభారతి చట్టం ప్రవేశపెట్టారని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం &nb

Read More

మెదక్ జిల్లాలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్, వెలుగు: నిరుపేదలకు అండగా నిలబడి, వారికి నిలువ నీడ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే రో

Read More

ట్రిపులార్ పరిహారంపై నిర్వాసితుల్లో ఆందోళన.. నోటీసులు తీసుకోని నర్సన్నపేట రైతులు

మెరుగైన పరిహారం కోసం డిమాండ్ ఏడు గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ సిద్దిపేట, వెలుగు: ట్రిపులార్ ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్న రైతుల

Read More

హుస్నాబాద్‌‌లో ఇవాళ (జూన్ 6)నుంచి కిసాన్‌‌ మేళా..మూడు రోజుల పాటు నిర్వహణ

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సిద్దిపేట/కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌లో శుక్రవారం నుంచి రాష్ట్ర స్థాయి కిసాన్&zwn

Read More

పోతిరెడ్డిపల్లిలో రద్దు చేసిన పట్టాలు పునరుద్ధరించాలి : అందె అశోక్

చేర్యాల, వెలుగు: పోతిరెడ్డిపల్లిలో దళితులకు కేటాయించిన భూములకు సంబంధించి రద్దు చేసిన పట్టాలను పునరుద్ధరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశో

Read More