
మెదక్
మిల్లింగ్ స్పీడప్ చేయాలి : అడిషనల్ కలెక్టర్ నగేశ్
అడిషనల్ కలెక్టర్ నగేశ్ మెదక్టౌన్, వెలుగు: మిల్లింగ్ స్పీడప్ చేసి సీఎంఆర్ పూర్తి చేయాలని కలెక్టర్ నగేశ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. శ
Read Moreడిసెంబర్ 29న కొమురవెల్లి మల్లన్న కల్యాణం
తోట బావి వద్ద ఏర్పాట్లు పూర్తి కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం ఆలయ సమీపంలోని తోట బావి వద్ద ఉదయం అంగరంగ వైభవంగా జరగనుం
Read Moreమెదక్ జిల్లాలో పెరిగిన క్రైమ్రేట్
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన కేసుల సంఖ్య మహిళలపై ఎక్కువైన వేధింపులు హత్యలు, చోరీలు, డ్రంకెన్డ్రైవ్ కేసులు అధికంగా నమోదు మెద
Read Moreమెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
పార్ట్టైమ్ టీచర్ల ఇంటర్వూలు జోగిపేట, వెలుగు: ఆందోల్ గురుకుల స్కూల్లో పార్ట్టైమ్అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ లింగారెడ్డి
Read Moreజలమండలి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి :మొగుళ్ల రాజిరెడ్డి
వేం నరేందర్ రెడ్డిని కోరిన రాజిరెడ్డి చేర్యాల, వెలుగు: జల మండలి ఉద్యోగుల సమస్యలు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఐ
Read Moreచెరో రూ.5 లక్షలు ఇస్తా : మైనంపల్లి హన్మంతరావు
బాధిత కుటుంబాలకు మైనంపల్లి హామీ కొల్చారం, వెలుగు: మెదక్జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్లో కరెంట్షాక్ తో మృతి చెందిన నవీన్, ప్రసాద్ కుటుం
Read Moreశివ్వంపేట ఎంపీడీవో ఆఫీస్ ముందు జీపీ కార్మికుల ధర్నా
శివ్వంపేట, వెలుగు: పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జీపీ కార్మికులు శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్ముందు ధర
Read Moreఅంతర్ జిల్లా దొంగ అరెస్ట్..3 తులాల బంగారు నగలు, రూ.7,630 నగదు స్వాధీనం
సిద్దిపేట రూరల్, వెలుగు: వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 3 తులాల బంగారు నగలు, రూ.7630 నగదును స్వాధీనం చేసుక
Read Moreబట్టలు ఆరేస్తుండగా షాక్.. మహిళ మృతి
కొల్చారం, వెలుగు: బట్టలు ఆరేస్తుండగా కరెంట్షాక్తో మహిళ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. కొల్చారం మ
Read Moreడిసెంబర్ 29న మల్లన్న లగ్గం
30 వేల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ప్రత్యేక ఏర్పాట్లు జనవరి 19 నుంచి మూడు నెలల పాటు మహా జాతర సిద్దిపేట/
Read Moreప్యాలవరం వాగుపై హైలెవల్ బ్రిడ్జి..నిర్మాణానికి రూ.3 కోట్లు శాంక్షన్
టెండర్ల ప్రక్రియపై అధికారుల బిజీ దశాబ్దాల సమస్యకు చెక్ సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవరం వాగు
Read MoreTelangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!
ఇర్కోడ్ గ్రామ మహిళలు నాన్వెజ్ వెరైటీ పచ్చళ్లు తయారుచేస్తున్నారు. నోరూరించే స్నాక్స్ అందిస్తున్నారు. మీకూ ఆ ముక్క పచ్చళ్లను టేస్ట్.. చూడాలనుందా..? అయిత
Read Moreకేవల్ కిషన్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి : నీలం మధు ముదిరాజ్
మెదక్, వెలుగు : ప్రజలు ఒక వ్యక్తిని అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుని కొలుస్తారనడానికి నిదర్శనమే కేవల్ కిషన్ అని, ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తి అని
Read More