మెదక్
మెదక్ జిల్లాలో రైల్వే సేవలను మెరుగుపరుస్తాం : ఎంపీ రఘునందన్ రావు
మెదక్, వెలుగు: మెదక్ లో రైల్వే సేవల మెరుగుకు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావ్ చెప్పారు. బుధవారం ఆయన మెదక్ రైల్వే స్టేషన్ను సందర్శించారు.
Read Moreఅంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : డీడబ్ల్యూవో హైమావతి
మెదక్టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల సేవలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూవో హైమావతి సూచించ
Read Moreజీతం మొత్తం లోన్కే పోతుందని ప్రాణాలు తీసుకున్నాడు.. తూప్రాన్లో ఘటన
తూప్రాన్, వెలుగు: జీతం మొత్తం లోన్ కట్టడానికే సరిపోతుండడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున
Read Moreలక్ష్యం చేరని ‘ఎంపీ లాడ్స్’ .. వృథా అవుతున్న నిధులు .. ఇప్పటికీ ప్రారంభించని 73 పనులు
మెదక్, వెలుగు: ఎమ్మెల్యేల తరహాలోనే లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ఎంపీలాడ్స్ పథకం కింద ఏటా రూ.5 కో
Read Moreవాగునుతి గ్రామంలో రామాలయానికి రూ.50 వేల విరాళం
ములుగు, వెలుగు: ములుగు మండలం వాగునుతి గ్రామంలోని రామాలయం, హనుమాన్ టెంపుల్ కి ఏ టూ జెడ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ పాషా మంగళవారం రూ.50వేల విరాళం అంది
Read Moreమెదక్ పట్టణంలో హోటళ్లు, బేకరీలపై అధికారుల దాడులు
మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని హోటళ్లు, బేకరీలలో మంగళవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నక్షత్ర గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కిచెన
Read Moreరాజీవ్యువ వికాసం వెరిఫికేషన్ వేగవంతం చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: రాజీవ్యువ వికాసం దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులత
Read Moreవానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం .. సిద్దిపేట జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో సాగు
గతేడాదితో పోలిస్తే పెరగనున్న సాగు విస్తీర్ణం అత్యధికంగా వరి వేసే చాన్స్ వ్యవసాయ శాఖ అంచనా సిద్దిపేట, వెలుగు: వానాకాలం సీజన్ సాగు ప్ర
Read Moreఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు .. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్
Read Moreదరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దు .. ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్లు
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. సోమవారం మెదక్కలెక్టర్ఆఫీసులో వివిధ శాఖల అ
Read Moreతాలు పేరుతో తూకంలో మోసం .. చేతివాటం చూపిస్తున్నానిర్వాహకులు
నిజాంపేట, వెలుగు: మండల పరిధిలోని బచ్చురాజ్ పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ లో నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ధ
Read Moreరైతులు అవసరం మేరకే ఎరువులు వాడాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు
మెదక్ టౌన్, వెలుగు: రైతులు అవసరం మేరకు పంటలకు ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం హవేలీ ఘనపూర్లోని రైతువేదికలో రైతు ముంగిట్లో శ
Read Moreనిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాహుల్ రాజ్
చిలప్చెడ్, వెలుగు: నిరుపేదలకే ఇందరిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్రాహుల్రాజ్ అన్నారు. సోమవారం మండలంలోని గౌతపూర్ మండల పరిషత్ స్కూల్
Read More












