మెదక్

రెగ్యులర్ సెక్రటరీని నియమించాలి

కోహెడ, వెలుగు: కాంగ్రెస్ పాలనలో ఫుల్ టైం పంచాయతీ సెక్రటరీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం అన్నారు. గు

Read More

కేంద్ర పథకాలను సక్రమంగా అమలు చేయాలి : కలెక్టర్ హైమావతి

కలెక్టర్ హైమావతి సిద్దిపేట రూరల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం కేంద్ర పథకాల అమలు ప

Read More

మెదక్, బోధన్, నిజామాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు షురూ

వరదకు కొట్టుకుపోయినహైవే రోడ్డు పునరుద్ధరణ మెదక్, బోధన్,​ నిజామాబాద్ జిల్లాల మధ్య ప్రారంభం  మెదక్, వెలుగు: వారం తర్వాత మెదక్ - బోధన్​ -

Read More

అవగాహన కల్పిస్తున్నా ఆగని సైబర్ మోసాలు

పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్న ప్రజలు మెదక్, వెలుగు: పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తున్నప్పటికీ జిల్లాలో సైబర్ మోసాలు ఆగడం లేదు. చాలా మంది

Read More

సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించండి : ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కొండాపూర్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో అడిషనల్‌ కల

Read More

పంట నష్టం అంచనాలు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ కలెక్టర్​ రాహుల్​ రాజ్​ టేక్మాల్, మెదక్​ టౌన్, అల్లాదుర్గం, వెలుగు: మెదక్​ జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల పంటలకు నష్టానికి సంబంధించి

Read More

కాంగ్రెస్ కుట్రలను ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం

దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్​ రెడ్డి దుబ్బాక, వెలుగు: తెలంగాణ ప్రజల కరువును పారదోలిన కాళేశ్వరంపై కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజా క

Read More

ఆర్థిక నైపుణ్యం లక్ష్యంగా ఆర్బీఐ చర్యలు

ఆర్థిక అక్షరాస్యతతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ గజ్వేల్/సిద్దిపేట రూరల్, వెలుగు: గ్రామీణ ప్రజలు ఆ

Read More

గీతంలో బీ ఫార్మసీ సీట్లు పెంచేందుకు పీసీఐ గ్రీన్ సిగ్నల్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​యూనివర్సిటీలో బీ ఫార్మసీ సీట్లను పెంచుకోవడానికి ఫార్మసీ క

Read More

160 మందికి రేషన్ కార్డులు అందజేత : అంజయ్య

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య  రాయికోడ్, వెలుగు: అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజ

Read More

యూరియా కోసం వెళ్తున్న రైతులను ఢీకొట్టిన బొలెరో

 ఒకరి పరిస్థితి సీరియస్, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు  శివ్వంపేట, వెలుగు: బొలెరో వాహనం ఢీకొనడంతో ముగ్గురు రైతులు గాయపడ్డారు. శివ్వంపేట

Read More

కుట్రలో భాగమే సీబీఐ విచారణ : దేశపతి శ్రీనివాస్

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సిద్దిపేట, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్​ వ్యవహారాన్ని సీబీఐ

Read More

మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాపాలన : కొమ్మూరి ప్రతాపరెడ్డి

జనగామ డీసీసీ అధ్యక్షుడు  కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల, వెలుగు: రాష్ట్రంలోని మహిళల అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్​ రెడ్డి ప్రజా పాలన కొన

Read More