మెదక్
ఒక్కో యూనిట్కు ముగ్గురికి పైగా పోటీ .. రాజీవ్ యువ వికాసానికి 1,39,641 దరఖాస్తులు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకానిక
Read Moreమిషన్ భగీరథ పైప్ లైన్ లీక్..హైవేపై ఎగసిపడ్డ నీరు
సంగారెడ్డి జిల్లా పెద్దపూర్ దగ్గర NH 65 పక్కనమిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ లీకైంది.దీంతో అందులో నుంచి వాటర్ హైవే పైకి ఎగిసిపడుతోంది. హైదరాబాద్ నుంచి ము
Read Moreసంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలులో ఓ ఖైది మృతి చెందడం కలకలం రేపుతోంది. గుండె నొప్పి తో మృతి చెందినట్టు జైలు అధికారులు చెబుతున్నారు. గంజాయి
Read Moreరైతులకు న్యాయం చేసేందుకే భూభారతి : కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు: భూభారతితో రైతులకు న్యాయం చేయడమే ప్రధాన ధ్యేయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో భూ
Read Moreప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ : కాంగ్రెస్ నేత నీలం మధు
పటాన్చెరు, వెలుగు: సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ సర్కార్ ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్న
Read Moreభూభారతి అవగాహన సదస్సులు నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి
సదాశివపేట, వెలుగు: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. గురువారం సదాశివపేట పట్టణంలోని దుర్గా గార్డెన
Read Moreకక్ష సాధింపులకు పాల్పడుతున్న బీజేపీ : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: ఈడీ, సీబీఐ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ఆరోపించారు. గురువారం హుస్నాబాద్ ఎల్లమ్మ చె
Read Moreరెండో పెండ్లి కోసం నాలుగు నెలల చిన్నారిని చంపేసిన్రు.. తల్లి, తాత, అమ్మమ్మ అరెస్ట్.. మెదక్ జిల్లాలో ఘటన
కొల్చారం/చిలప్చేడ్, వెలుగు: రెండో పెండ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందన్న కారణంతో ఓ మహిళ తన తల్లిదండ్రులత
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో స్టూడెంట్స్కు అపార్ ఐడీ కార్డ్స్
6,85,082 మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు 4,54,669 అపార్ ఐడీ జనరేట్ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువ
Read Moreమహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలి : డా.శివనాగిరెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: 1100 ఏళ్లనాటి 9 అడుగుల ఎత్తున్న వర్ధమాన మహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి అన్నార
Read Moreగజ్వేల్, కుకునూర్ పల్లి మండలాల్లో .. ఆయిల్పామ్ తోటల సందర్శన
గజ్వేల్, వెలుగు: ఆయిల్ పామ్సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆయిల్సీడ్స్రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి అన్నారు. బుధవారం ఆయన
Read Moreపిల్లలకు పౌష్టికాహారం అందించాలి : ఎమ్మెల్యే రోహిత్రావు
రామాయంపేట, వెలుగు: పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. బుధవారం రామాయంపేటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిం
Read Moreగాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు
Read More












