మెదక్
గుమ్మడిదల మండలంలో డంప్యార్డ్కు వ్యతిరేకంగా 1190 దరఖాస్తులు
పటాన్చెరు (గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంప్యార్డు నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. 60 రోజులకు పైగా నల్లవల్లి, ప్యారానగ
Read Moreసిద్దిపేటలో ప్రొటోకాల్ రగడ
ఫ్లెక్సీలో ఎంపీ రఘునందన్రావు ఫొటో పెట్టలేదని నిరసన సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద పూలే విగ్రహానికి శుక్రవారం జిల్లా గ్ర
Read Moreరిజర్వేషన్లు ఎత్తివేయాలనే ఆలోచనలో బీజేపీ : జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి
కొమురవెల్లి, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ఎత్తివేయాలనే దురాలోచనలో బీజేపీ ఉందని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి విమర్శించా
Read Moreరైతులు దళారులను నమ్మి నష్టపోవద్దు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స
Read Moreఅకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తుమ్మల, శ్రీధర్బాబు, పొన్నం సిద్దిపేట, వ
Read Moreకేసీఆర్ సారు.. వచ్చేదెన్నడో .. చెక్కులు ఇచ్చేదెన్నడో!
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు లబ్ధిదారుల ఎదురుచూపు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అందుబాటులో లేక పంపిణీ పెండింగ్ ఆర్నెళ్లుగా ఆఫీ
Read Moreమెదక్ జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలు షురూ
ఉమ్మడి మెదక్ జిల్లా లక్ష్యం 10,41,774 టన్నులు మొత్తం 1,115 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మెదక్, సిద్ది
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్న యువకుల అరెస్ట్
రామచంద్రాపురం, వెలుగు: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్
Read Moreహరీశ్రావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : నర్సింహరెడ్డి
పటాన్చెరు, వెలుగు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు దళితులను కించపరిచేవిధంగా ఉప ముఖ్యమంత్రిని కుక్క తోకతో పోల్చడం దుహంకారానికి ప్రతీక అని పటాన్చెరు
Read Moreరైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : మంత్రి దామోదర రాజనర్సింహ
పుల్కల్, వెలుగు: రైతుకు అండగా నిలిచేది కాంగ్రెస్ప్రభుత్వమేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం చౌటకూర్ మండలం తాడ్దాన్పల్లి చౌరస్తాలోని ఫం
Read Moreపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్ టౌన్, నిజాంపేట్, వెలుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. గురువారం ఆయన మెదక్ మండలం బాలానగర్లో సన్నబియ్యం పంపిణీ
Read Moreబీఆర్ఎస్ పట్టించుకోలేదు: మూడున్నరేండ్లు పోరాడినా అభివృద్ధికి పైసా ఇవ్వలేదు
మెదక్ ఎంపీ రఘునందన్రావు కామెంట్ దుబ్బాక, వెలుగు: ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం బీఆర్ఎస్తో మూడున్నరేండ్లు పోరాడిన
Read Moreక్యాన్సర్.. కరోనా.. కలిస్తే కాంగ్రెస్: ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎద్దేవా
సంగారెడ్డి టౌన్, వెలుగు: క్యాన్సర్.. కరోనా కలిస్తే కాంగ్రెస్ అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎద్దేవా చేశారు.15 నెలలు గడిచినా పాలనపై సీఎం రేవంత్ రెడ్డి
Read More












