మెదక్
మౌలిక వసతులకు పెద్దపీట మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి
అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్మున్సిపల్పరిధిలోని నూతన కాలనీల్లో మౌలిక వసతులను కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి
Read Moreప్రభుత్వ హాస్పిటల్స్ అధ్వానంగా మారాయి : ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేట రూరల్, వెలుగు : ‘కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అధ్వా
Read Moreజూరాల గేట్లు క్లోజ్
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్కు ప్రస్తుతం 55 వేల క్యూసెక్క
Read Moreగజ్వేల్ మున్సిపాలిటీలో వార్డుల డీ లిమిటేషన్కు ప్రతిపాదనలు..కలెక్టర్ నుంచి సీడీఎంఏకు వినతి
పెరగనున్న వార్డుల సంఖ్య మారనున్న గజ్వేల్ మున్సిపల్ గ్రేడ్ సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ మున్సిపాలిటీలో వార్డుల డీ లిమిటేషన్ దిశగా అడుగు
Read Moreమనోహరాబాద్ ఐటీసీ గోదాం చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్..రూ.18 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
మెదక్, వెలుగు: మనోహరాబాద్ ఐటీసీ గోదాం చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రూ.18 లక్షల దొంగసొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ డీవీ శ్రీనివాస్
Read Moreచేగుంట పీహెచ్సీలను తనిఖీ చేసిన కలెక్టర్
మెదక్ టౌన్, వెలుగు: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. శనివారం చేగుంట పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చ
Read Moreసంగారెడ్డి జిల్లాలో పత్తి ఏరేందుకు కూలీలు దొరుకుతలే..ఏపీ, కర్నాటక నుంచి తీసుకొస్తున్న రైతులు
వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పత్తి ఏరేందుకు కూలీలు దొరుకుతలేరు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను వలసకు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. వారు సైతం అనుకు
Read Moreప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలి : టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రావు
పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీన
Read Moreహుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధ
Read Moreనర్సాపూర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి నర్సాపూర్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలో
Read Moreగల్ఫ్లో చిక్కుకున్న కార్మికులను రప్పించండి : మాజీమంత్రి హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు : ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది కార్మికులను స్వదేశానికి రప్పించాలని మాజీ మంత్రి హరీశ్రావు
Read Moreదర్జాగా భూ కబ్జాలు.. శివ్వంపేట మండలంలో ప్రభుత్వ, ఫారెస్ట్, కుంట శిఖం భూములు కబ్జా చేసిన రియల్టర్లు
ఫిర్యాదు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్యలు శూన్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలపై కొరడా రూ.20 కోట్ల విలువైన సుమారు 10 ఎకరాల భూమి స్వాధీనం
Read Moreభర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు ..మెదక్ జిల్లా కోర్టు జడ్జి తీర్పు
మెదక్ టౌన్, వెలుగు: భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా కోర్టు జడ్జి నీలిమ శుక్రవారం తీర్పు ఇచ్చారు.
Read More












