మెదక్
పాశమైలారం ఘటనలో 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు..శ్రమిస్తున్న సహాయక బృందాలు
70 కి పైగా శాంపిళ్ల సేకరణ ఆప్తుల నుంచి రెండు దఫాలుగా రక్త పరీక్షలు సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో ఇంకా 8 మంది కార్మికులకు
Read Moreఎమ్మెల్యే పల్లా ను పరామర్శించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
చేర్యాల, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో సోమవారం జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి
Read Moreమంత్రి వివేక్ను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్చెరు, వెలుగు: హైదరాబాద్లోని సచివాలయంలో సోమవారం నియోజక వర్గ అభివృద్ధి అంశాలపై నిర్వహించిన సమీక్షలో పటాన్చెరు నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చ
Read Moreసంగారెడ్డి జిల్లాలో హత్యా.. ఆత్మహత్యనా..?..ప్రియురాలు మృతి.. ప్రియుడికి సీరియస్
హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం! కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ఘటన రామచంద్రపురం, వెలుగు: ప్రే
Read Moreప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టర్లు మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక
Read Moreఐఐటీహెచ్ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు..మరో ఐదేండ్లు కొనసాగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు
సంగారెడ్డి, వెలుగు: ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పదవీకాలాన్ని మరో ఐదేండ్లు పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలతో
Read Moreడయాలసిస్ రోగులకు తప్పిన తిప్పలు .. నర్సాపూర్, తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి సేవలు
మెదక్/నర్సాపూర్/తూప్రాన్, వెలుగు: జిల్లాలో మరో రెండు చోట్ల డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తప్పాయి. గతంలో మ
Read Moreభూ సమస్య పరిష్కరించడం లేదని డీజిల్తో కలెక్టరేట్కు
చివరి నిమిషంలో గుర్తించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు మెదక్ కలెక్టరేట్లో ఘటన సిద్దిపేట, వెలుగు : తన భూసమస్య పరిష్కారం
Read Moreఎందుకొచ్చిన పాడు రీల్స్ తల్లీ నీకు.. సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్లో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తుండగా చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం
Read More8 మంది డెడ్బాడీలు దొరకట్లే .. సిగాచి మృతుల కోసం 7వ రోజు కొనసాగిన సహాయక చర్యలు
సంగారెడ్డి, పటాన్చెరు, వెలుగు: పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 8 మంది మృతుల ఆనవాళ్లు దొరకకపోవడంతో వారి డెడ్ బాడీ
Read Moreమెదక్ చర్చిని సందర్శించిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్
మెదక్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికొలస్ ఆదివారం మెదక్ చర్చిని సందర్శించారు. చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య ఆయనకు చర్చి
Read Moreజాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏడుగురు ఎంపిక : కర్ణం గణేశ్ రవికుమార్
చేగుంట, వెలుగు: జాతీయ స్థాయి అండర్ 18 రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు శనివారం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్య
Read Moreరెస్క్యూ టీంల సేవలకు సలాం .. సిగాచి ప్రమాద ఘటనలో ఏడు రోజులపాటు నిరంతరం సహాయక చర్యలు
పారిశుధ్య కార్మికులు, సిబ్బంది పని తీరు భేష్ సమన్వయంతో ఆపరేషన్ పూర్తి చేసిన అన్ని శాఖల అధికారులు సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సి
Read More












