నల్గొండలో బీఆర్ఎస్​లో చేరిన ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు

నల్గొండలో బీఆర్ఎస్​లో చేరిన ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు

నల్గొండ అర్బన్​, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీలోని ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు కొమ్ము నాగల క్ష్మీ, గుర్రం ధనలక్ష్మీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి సమక్షంలో గురువా రం బీఆర్​ఎస్​లో చేరారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.

ఇటీవల బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్​ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు బీఆ ర్​ఎస్​లో చేరడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ చైర్మన్​ మంద డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.