మైనర్లు వాహనాలు నడపడం నేరం: తల్లిదండ్రులకు కౌన్సిలింగ్

మైనర్లు వాహనాలు నడపడం నేరం: తల్లిదండ్రులకు కౌన్సిలింగ్

మహబూబాబాద్ జిల్లా : మైనర్ బాల, బాలికలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి. జిల్లా కేంద్రంలో టౌన్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 50 మంది మైనర్ బాలుర తల్లి దండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

పిల్లలు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఇలాంటివి రిపీట్ అయితే పిల్లలతో పాటు తల్లి దండ్రులపైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ.

See Also: చిట్ ఫండ్స్ మోసం : వ్యక్తి ఆత్మహత్యాయత్నం