దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సాయంతో పాటు రేషన్ ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ ఎస్సేనని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్ లో ప్రైవేటు టీచర్లకు రేషన్ బియ్యం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఒక లక్షా 24వేల మందికి 25కిలోల రేషన్ బియ్యం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నిన్న ఒక్కరోజే లక్షా 12 వేల మంది టీచర్ల అకౌంట్లోకి 2వేల రూపాయల నగదు వేశామన్నారు.
ఒక్కరోజే 1.12 లక్షల మంది టీచర్ల అకౌంట్లోకి రూ. 2 వేలు
- తెలంగాణం
- April 21, 2021
లేటెస్ట్
- మోదీ పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం..గాంధీభవన్ దగ్గర ఫ్లెక్సీలు
- ఏప్రిల్ 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ : జితేష్వి పాటిల్
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నెల రోజుల జైలు శిక్ష
- వడ్ల కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి : డీఎస్ చౌహాన్
- మహాదేవ్ బెట్టింగ్ స్కాం : నటి తమన్నాకు కోర్టు సమన్లు
- గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు
- పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ : ఎస్. వెంకటరావు
- బీఆర్ఎస్ నుంచి కోటపాటి నర్సింహంనాయుడు ఔట్
- ఇవ్వాల నుంచి ఓటు హక్కుపై ఫొటో ఎగ్జిబిషన్ : జి.కోటేశ్వర్ రావు
- జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ ఆబీద్ అరెస్ట్
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి