మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం

మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం
  • జువ్వాడి నర్సింగరావుతో చర్చలు

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి ఆదివారం  రాష్ట్ర  కార్మిక, మైనింగ్​ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వచ్చారు. జువ్వాడి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయనకు కోరుట్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు  తేనీటి విందు ఇచ్చారు. కాసేపు లీడర్లతో ముచ్చటించారు. అనంతరం వివేక్​ వెంకటస్వామిని.. జువ్వాడి, పార్టీ లీడర్లు శాలువాలతో సన్మానించారు. అనంతరం కోరుట్ల మీదుగా మంచిర్యాలకు  బయలుదేరి వెళ్లారు.