పటాన్చెరు, వెలుగు: పటాన్ చెరులోని కర్ధనూర్ లో బుధవారం సబ్ రిజిస్ట్రార్కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హాజరయ్యారు.
మార్గమధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వారికి కాంగ్రెస్మెదక్ పార్లమెంట్ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు. బొకేలు అందించి, శాలువాలతో సత్కరించారు. కర్ధనూర్ లో సబ్రిజిస్ట్రార్ఆఫీస్భవన పనులు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
