ఢిల్లీలో కాల్పులు కలకం సృష్టించాయి. ఇంద్రపురి ప్రాంతంలో ఉన్న జిమ్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. జిమ్ యజమాని సోదరుడికి గాయాలయ్యాయి. మృతి చెందిన చిన్నారి జిమ్ యజమాని ఫ్లాట్ లోనే తన ఫ్యామిలీతో కలిసి రెంటుకు ఉంటున్నాడు. దుండగులు కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఢిల్లీలో కాల్పుల కలకలం : ఆరేళ్ల చిన్నారి మృతి
- దేశం
- March 10, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
- ఈ వీడియో చూసి తీరాల్సిందే.. ఆకాశంలో అద్భుతం...అసలైన ఉల్కాపాతం అంటే ఇదే
- రాహుల్ గాంధీ మావోయిస్టు భాష వాడుతున్నారు: మోదీ ఫైర్
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
- భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్
- పోలీసులపై సిట్ కు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు..
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- GOAT Movie: విజయ్ ది గోట్ నుంచి డైరెక్టర్ క్రేజీ అప్డేట్..దళపతిని ఎలా చూపిస్తున్నాడో తెలిసిపోయింది
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి