టాలీవుడ్ లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. లేటెస్టుగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో తమన్ కు పాజిటివ్ అని తేలింది. దీంతో డాక్టర్ల సలహాతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమన్ సూచించారు.
తమన్ త్వరగా కోలుకోవాలంటూ టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.
God bless ❤️ pic.twitter.com/b7a5CCnYbv
— thaman S (@MusicThaman) January 7, 2022
మరిన్ని వార్తల కోసం..