నల్గొండ
వాంకోవర్ లో ఘనంగా లక్ష్మీనారసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట, వెలుగు: కెనడాలోని వాంకోవర్ నగరంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. లోక కల్యాణం, ప్రపంచశాంతి, సర్వజనులు సుఖసంతోషా
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం
ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట ఆదివారం ఒక్కరోజే రూ.35.40 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీన
Read Moreమిర్యాలగూడలో లారీ యూరియా మాయం ?
విచారణ జరుపుతున్న ఆఫీసర్లు మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లారీ యూరియా మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. యూరియా స్టాక్ వివ
Read Moreముద్ర లోన్ పేరుతో మోసం.. ఫీజుల పేరుతో రూ. 1.25 లక్షలు వసూలు
ఫీజుల పేరుతో రూ. 1.25 లక్షలు వసూలు ఎల్లారెడ్డిపేట, వెలుగు : ముద్ర లోన్ ఇప్పిస్తానని ఫోన్ చేసిన
Read Moreఇందిరమ్మ ఇండ్లకు మస్తు లోన్లు
లబ్ధిదారులు 9495 సంఘాలు, బ్యాంకుల నుంచి1561 మందికి రూ. 19.36 కోట్లు ఇండ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్న లబ్ధిదారులు మరింత మందికి లోన్లు ఇచ్చ
Read Moreఆరోగ్య సేవల కోసమే స్వస్త్ నారీ అభియాన్
యాదగిరిగుట్ట, వెలుగు: సమాజానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, చిన్నారులకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘స్వస్త్ న
Read Moreకియోస్క్ యంత్రాలతో ఆలయ సేవలు ఈజీ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం నుంచి ‘కియోస్క్’ యంత్రాలు అందుబాటులోకి రాగా.. వీటిద్వారా
Read Moreప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ, వెలుగు: పురుషులతో పాటు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్
Read Moreనాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద..26గేట్లు ఎత్తివేత
నల్లగొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ జలాశయానికి జలకళ వచ్చింది. జలాశయం నిండుకు
Read Moreచేప పిల్లల సప్లయ్ కి 6 బిడ్లు దాఖలు
యాదాద్రి, వెలుగు: చేప పిల్లల సప్లయ్కి సంబంధించి ఈ–టెండర్లకు మూడోసారి గడువు పెంచడంతో 6 బిడ్లు దాఖలయ్యాయి. ఏపీకి చెందిన నలుగురు, నల్గొండ జిల్లాకు
Read Moreజీపీ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి : సీఐటీయూ
మఠంపల్లి, వెలుగు: విధి నిర్వహణలో మృతిచెందిన జీపీ కార్మికుడి కుంటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్చేశారు. శుక్రవారం వివిధ గ్రామాల జీపీ క
Read Moreఇంటర్లో 70 శాతం మార్కులు రావాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ప్రతీ సబ్జెక్టులో 70 శాతం వచ్చేలా లెక్చరర్లు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కలెక
Read Moreసెప్టెంబర్15 నుంచి గుట్టలో కృష్ణాష్టమి వేడుకలు..శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఉత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 17 వరకు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపా
Read More












