నల్గొండ

రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: రాజకీయాలు కమర్షియల్ కావడం దురదృష్టకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణం  కౌండిన్య ఫంక్షన్ హా

Read More

యాదగిరిగుట్ట ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(డిసెంబర్21)స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలతో తరలివచ్చారు. స్వామి వార

Read More

జాండీస్ తో కొడుకు.. గుండెపోటుతో తండ్రి మృతి

యాదాద్రి జిల్లా నెమిలలో తీవ్ర విషాదం రాజాపేట, వెలుగు :  అనారోగ్యంతో కొడుకు.. గుండెపోటుతో తండ్రి మృతిచెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరి

Read More

రైల్లోంచి దూకి నవ దంపతుల ఆత్మహత్య!

    యాదగిరిగుట్ట సమీపంలో ఘటన     రైలులో దంపతులు గొడవ పడుతున్న వీడియోలు వైరల్..     మృతులది ఏపీలోని పార్

Read More

సన్నవడ్ల బోనస్ రూ. 108.91 కోట్లు

ఇప్పటికే మద్దతు ధర చెల్లింపు  ఉమ్మడి జిల్లా రైతులకు తాజాగా బోనస్ యాదాద్రి, సూర్యాపేట, వెలుగు:  సన్న వడ్లు అమ్మిన రైతుల అకౌంట్లలో ర

Read More

చదివింది ఎంబీబీఎస్.. కంటి వైద్యులుగా ప్రచారం చేసుకుంటూ దోపిడీ.. మిర్యాలగూడలో నకిలీ డాక్టర్లకు చెక్ పెట్టిన TSMC !

కేవలం MBBS  పూర్తి చేసి కంటి వైద్యులమని చెప్పి అమాయకుల నుంచి లక్షల్లో దోచుకుంటున్న నకిలీ వైద్యులపై కొరడా ఝుళిపించింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృ

Read More

ఆన్ లైన్లో ‘యూరియా’ బుకింగ్

యాదాద్రి, వెలుగు: యూరియా బ్లాక్​ మార్కెట్‌కు తరలకుండా చెక్​పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అవసరం లేకున్నా.. పెద్ద మొత్తంలో యూరియా నిల్వ చ

Read More

ప్రభుత్వ స్కూళ్లకు 27 స్మార్ట్‌ టీవీల అందజేత

తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్(టీటీఏ) చైర్మన్ బండారు మయూర్ రెడ్డి యాదగిరిగుట్ట, వెలుగు:  ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లను డిజిటల్ స్కూళ్లుగా

Read More

వడ్ల కొనుగోలు కంప్లీట్ చేయండి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: వడ్ల కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. రామన్నపేట మండలం తుమ్మల గూడెంలో ఐకేపీ కొనుగోల

Read More

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి : ఎం.రాజశేఖర్

నల్గొండ, వెలుగు:  పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని నేషనల్ గ్రీన్ కోర్స్ (ఎన్‌జీసీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రాజశేఖర్ అన్నారు

Read More

అప్పన్నపేట గ్రామంలో కౌంటింగ్ ఏజెంట్ పై దాడి..18 మంది పై కేసు నమోదు

గరిడేపల్లి, వెలుగు: గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో స్థానిక ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్ పై  జరిగిన దాడి కేసులో 18 మంది కేసు నమోదు చేసినట్లు ఎ

Read More

డిజిటల్‌‌ అరెస్ట్‌‌ పేరుతో ‘సైబర్‌‌’ కుట్ర..బ్యాంక్‌‌ మేనేజర్‌‌ అప్రమత్తతతో తప్పిన ముప్పు

రూ. 18 లక్షలు డిపాజిట్‌‌ చేయాలని రిటైర్డ్‌‌ టీచర్‌‌కు బెదిరింపులు నల్గొండ, వెలుగు : సైబర్‌‌ నేరగాళ్లు

Read More

సికింద్రాబాద్ టూ విజయవాడ వెళ్తుండగా విషాదం..రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  యాదగిరిగుట్ట మండలం వంగపల్లి - ఆలేరు మార్గంలో  రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందారు.

Read More