కేంద్ర ప్రభుత్వం సభలో 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని తెలిపారు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయొద్దని తాము చెప్పామన్నారు. పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేసామని తెలిపారు. తెలంగాణలో పంట మొత్తం కొనాలని.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. యాసంగి పంట అసలే కొనబోమని.. ఎంత కొంటామో కూడా చెప్పలేమని అంటున్నారని తెలిపారు. అఖిలపక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళామని తెలిపారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ లో లెవనెత్తుతామన్నారు నామా నాగేశ్వర్ రావు.
పార్లమెంట్లో 37 బిల్లులు పెట్టాలని కేంద్రం ప్రతిపాదన
- దేశం
- November 28, 2021
లేటెస్ట్
- సాయిరాంపురం లో తాగునీటి కోసం గిరిజనుల ఆందోళన
- రూ.1.80లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- సీఎం రేవంత్రెడ్డిపై నోరు పారేసుకుంటే ఖబడ్దార్ : వెడ్మ బొజ్జు సవాల్
- గోడౌన్ లో అగ్ని ప్రమాదం..రూ.5 కోట్ల ఆస్తి నష్టం
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం: రాజర్షి షా
- ఆసిఫాబాద్ మండలంలో గాలివాన బీభత్సం
- కార్యకర్తలు కష్టపడితే ఆదిలాబాద్ బీజేపీదే : పతంగే బ్రహ్మానంద్
- మిర్చికి రేటు పెట్టరు.. దాచుకోనియ్యరు
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- గుడ్ న్యూస్ వేడి నుంచి ఉపశమనం : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు...
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- కల్లు అమ్మకాలను అడ్డుకున్న ఆబ్కారీ ఆఫీసర్లు
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..