దేశం
వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు : సుప్రీంకోర్టు
కౌంటింగ్లో100% ఓట్ల క్రాస్ వెరిఫికేషన్ అసాధ్యం: సుప్రీంకోర్టు వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత మళ్లీ పేపర్ బ్యాలెట
Read Moreఅట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్
వాట్సప్ మెసేజ్లకు ఎన్క్రిప్షన్ వద్దంటే.. సేవలు ఆపేస్తం ఢిల్లీ హైకోర్టుకు వాట్సప్, మెటా వెల్లడి ఐటీ రూల్స్ లోని రూల్ 4(2)లాంటిది ఎ
Read Moreరెండో దశలో 63 శాతం పోలింగ్
త్రిపురలో అత్యధికం (68.92%) మహారాష్ట్రలో అత్యల్పం (43%) 13 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజక వర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిస
Read Moreదేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
సైబర్ మోసగాళ్ల వలలో పడి ముంబైలోని ఓ రిటైర్డ్ ఎంఎన్సి డైరెక్టర్ ఏకంగా రూ.25 కోట్లు పోగొట్టుకుంది. ఇటీవలి కాలంలో నగరంలో ఓ వ్యక్తిని లక
Read Moreబరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు
ఈమధ్య కాలంలో అందరిలో ఫిట్నెస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ఫిట్ గా ఉండాలన్న ఆలోచనతో చాలా మంది జిమ్ లు, యోగా సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇంకొంత మంది ఇంటివద
Read Moreబీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత
కర్ణాటకకు చెందిన బీజేపీ అభ్యర్థి కె సుధాకర్ పై లంచం కేసు నమోదు చేసింది ఎన్నికల సంఘం. చిక్కబళ్లాపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోన
Read Moreసీఎం యోగీకి.. 100 బుల్డోజర్లతో స్వాగతం
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు 100బుల్డోజర్లతో స్వాగతం పలికారు బిలాస్ పూర్ వాసులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిలాస్ పూర్ లో పర్యటించిన సీఎం యోగికి ఈ అరుద
Read Moreప్రశాంతంగా ముగిసిన .. రెండో విడత ఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కున
Read More100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు
మళ్లీ పేపర్ బ్యాలెట్లను వాడటం వీలుకాదు పిటిషన్లంటినీ కొట్టేస్తూ తీర్పిచ్చిన సుప్రీం కోర్టు ఈసీకి పలు సూచనలు చేసిన ధర్మాసనం ఢిల్లీ :
Read MoreOMG : సిటీలో సిగ్నల్ జంప్ చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన బస్సు.. నుజ్జునుజ్జు..
ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అన్న సామెత నిజం అయ్యింది ఈ ఘటన చూసిన తర్వాత. అప్పటి వరకు సిగ్నల్ దగ్గర నిక్షేపంగా ఉన్న కారు.. జస్ట్ ఐదు సెకన్ల
Read Moreగ్రేట్ కదా.. ఆసుపత్రి నుంచి స్ట్రెచర్పై వచ్చి ఓటేసింది
దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగళూరులో ఓ 78 ఏళ్ల మహిళ ఆసుపత్రి నుంచి స్ట్రెచర్పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది.
Read Moreభార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు
భార్యకు చెందిన స్త్రీ ధనం (వారసత్వ ఆస్తి.. పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చే ఆస్తి)పై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిం
Read Moreఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్.. సర్వీస్ గన్తో కాల్చుకొని సూసైడ్
ఛత్తీస్గఢ్ లోక్ సభ ఎన్నికల్లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలోని మహాసముంద్ నియోజకవర్గంలో ఈరోజు
Read More












