దేశం

కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి

కేరళా రాష్ట్రంలోని మొత్తం 20 లోక్ సభ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గు

Read More

అన్నీ వీవీప్యాట్లు క్రాస్ వెరిఫికేషన్ కుదరదు: సుప్రీం కోర్టు

వీవీప్యాట్లు అన్నీ ఈవీఎంలతో క్రాస్ వెరిఫికేషన్ చేయడం కుదరదని శుక్రవారం సుప్రీం కోర్టు చెప్పింది. కేరళలో కాసర్ ఘడ్ నియోజకవర్గంలో నిర్వహించిన మాక్ పోలిం

Read More

ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు

ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదనలేం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దనే వాదన ప్రమాదకరం: సుప్రీం సమాజ సంక్షేమం కోసం సంపద పంపిణీ చేయొచ్చు  1986 న

Read More

భారత్‌లో వాట్సాప్‌కు కష్టాలు.. కొత్త IT రూల్స్ చిక్కులు

భారత దేశంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2021లో ఐటీ చట్టాన్ని సవరించింది. కొత్తగా వచ్చిన ఐటీ రూల్స్‌ – 2021లోన

Read More

హైకోర్టును కూడా బీజేపీ కొన్నది: మమత బెనర్జీ

కోల్ కతా: ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ప్రాయోజిత స్కూళ్లలో 26 వేల ఉద్యోగాలు రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స

Read More

సెకండ్ ఫేజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు

దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ బ

Read More

కనౌజ్‌ నుంచి అఖిలేశ్ యాదవ్‌ నామినేషన్‌

కనౌజ్‌: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ గురువారం కనౌజ్‌ లోక్ సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రామ్ గో

Read More

ముస్లిం రిజర్వేషన్లపై మోదీవి పచ్చి అబద్ధాలు: సిద్దరామయ్య

బెంగళూరు: బీసీలు, దళితుల రిజర్వేష్లనను కర్నాటకలో కాంగ్రెస్  ప్రభుత్వం ముస్లింలకు బదలాయించిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్దరామయ

Read More

ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదనలేం: సుప్రీం

 న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్తులను సమాజ ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం టేకోవర్ చేయరాదన్న వాదన ప్రమాదకరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస

Read More

అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో హేమంత్‌ సోరెన్‌ భార్య

రాంచీ: జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే

Read More

13 రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్

న్యూఢిల్లీ:  లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/యూటీల్లోని 89 స్థానాలకు శుక్రవారం(ఏప్రిల్ 26న) ఉదయం 7 గంటలకు  సెకండ్ ఫేజ్

Read More

మోదీ, రాహుల్​ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ

జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు ఎన్నికల సంఘం నోటీసులు ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ప్రజలను రెచ్చగొట్టే కామెంట్లు చేయొద్దని వార్నింగ్

Read More

కాంగ్రెస్, ప్రజలకు మధ్య గోడలా నిలబడ్త: మోదీ

మోరేనా/ఆగ్రా:ప్రజల సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ కుట్రను తిప్పికొడ్తానని, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ

Read More