దేశం
ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించలే : సీపీఎం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కు తాము వ్యతిరేకమని, మొదటి నుంచీ దీనిని వ్యతిరేకించామని సీపీఎం శుక్రవారం తెలిపి
Read Moreగొర్రెల లెక్కలు తెలుస్తాయనే ఫైల్స్ కాల్చేశారు: మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: యాదవులకి గొర్రెల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గత బీఆర్ఎస్
Read Moreమేమొచ్చాక ఎంఎస్పీకి చట్టబద్ధత .. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ
అగ్నివీర్ స్కీమ్తో కార్పొరేట్ సంస్థలకే మేలని కామెంట్ పాట్నా: వచ్చే లోక్సభ ఎన్నికల
Read More84 వేల కోట్లతో అత్యాధునిక వెపన్స్ .. కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం
న్యూఢిల్లీ: మన దేశ రక్షణ వ్యవస్థ బలం మరింత పెరగనుంది. 84,560 కోట్ల విలువైన అత్యాధునిక వెపన్స్ కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందు
Read MorePaytm సేవలు యథాతథం..నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంకుకు బదిలీ
Paytm మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ శుక్రవారం తన నోడల్ ఖాతాను Paytm పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ కి మార్చినట్లు తెలిపింది. దీంతో ర
Read Moreపంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టు
Read Moreమరోసారి విశ్వాస పరీక్షకు సిద్దమైన కేజ్రీవాల్.. కారణం ఇదే
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 17న అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ
Read Moreమహిళా సంఘం నుంచి.. సివిల్ జడ్జిగా ఎంపికైన తొలి గిరిజన మహిళ శ్రీపతి
తమిళనాడులోని మలయాళీ తెగకు చెందిన 23 యేళ్ల యువతి తొలి సివిల్ కోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. తిరుపత్తూరు జిల్లాలోని ఏలగిరి హిల్స్ కు చెందిన వి. శ్రీప
Read Moreభీష్మాష్టమి ఎప్పుడు…దాని ప్రత్యేకత ఏమిటి..?
భీష్మాష్టమి….హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షం అష్టమి తిథి రోజున తన శరీరాన్ని వదిలి వెళ్లాడు. అందుకే ఈ రోజును భీ
Read Moreడాక్టర్ కావాలన్న కోరికే చిదిమేసింది.. విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం
రాజస్థాన్లోని కోటాలో దారుణం చోటుచేసుకుంది. నీట్ కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Read More2 శాతం మంది ఉద్యోగులు తొలగింపు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం కొనసాగుతున్నవేళ.. మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రముఖ
Read Moreఫాస్టాగ్ నుంచి పేటీఎం ఔట్ ..ఐహెచ్ఎంసీఎల్ బ్యాంకుల జాబితా నుంచి డిలీట్
కొత్త లిస్ట్ రిలీజ్ చేసిన సంస్థ ఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున టోల్ వసూలు చేసే ఐహెచ్ఎంసీఎల్ ఫాస్టాగ్ కు భారీ షాక్ ఇచ్చిం
Read Moreభార్య ఇన్స్టా రీల్స్ చేస్తోందని.. భర్త ఆత్మహత్య
బెంగళూరు:భార్య ఇన్స్టా రీల్స్కు బానిసైందనే ఆవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నాటకలోని హనూరులో చోటు చేసుకుంది. తన భార్య ఇన్స్ట
Read More













