దేశం

కేంద్ర​ బడ్జెట్ 2025 : మూల ధన వ్యయం అంటే ఏంటి.?

బడ్జెట్ అంటే ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే విధానాలను సూచిస్తుంది. బడ్జెట్ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రసీదులు,

Read More

పసుపు బోర్డుతో  రైతులకు, భావితరాలకు మేలు..ఇక డ్రైపోర్టు తీసుకురావాలనేదే నా లక్ష్యం: ఎంపీ ధర్మపురి అరవింద్

న్యూ ఢిల్లీ, వెలుగు : పసుపు బోర్డుతో నిజామాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాజకీయాల కోసం పసుపు బోర్డు తేలేదని

Read More

రేప్ కేసులో యూపీ కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

లక్నో: అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్​కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్​అరెస్టయ్యారు. గురువారం సీతాపూర్​లో విలేకరులతో మాట్లాడుతుండగానే ఆయనను పోలీస

Read More

కుంభమేళాలో అగ్నిప్రమాదం..వీవీఐపీ పాసులు కూడా రద్దు

3న వసంత పంచమి సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు   ప్రయాగ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌&zwn

Read More

జయలలిత ఆస్తులు తమిళనాడు సర్కార్​కు సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు

బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు చెందిన జప్తు చేసిన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరులోని సీబీఐ స్పెషల్ కోర్టు  త

Read More

పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసుల సోదాలు!..

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్​మాన్ ఇంటికి గురువారం భారీగా పోలీసులు వెళ్లారు. మెయిన్ గేట్లు క్లోజ్ చేసి ఎవరినీ లోపలికి అనుమతించ

Read More

కేజ్రీవాల్ వర్సెస్ సీఈసీ..యమునా నీటి కాలుష్యంపై మాటల యుద్ధం

యమునా నీటి కాలుష్యంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాక్ష్యాధారాలు ఇవ్వాలని కేజ్రీవాల్ కు ఈసీ ఆదేశం  లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక సీఈస

Read More

యమున కాలుష్యానికి ఆప్ సర్కారే కారణం: రాహుల్

న్యూఢిల్లీ: యమునా నది కాలుష్యానికి ఆప్  ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్  అగ్ర నేత రాహుల్  గాంధీ విమర్శించారు. గురువారం యమునా నదిలో ఆయన బోట

Read More

70 సీట్లలో బీజేపీకి ఓటమి ఖాయం: మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో మిత్రపక్షమైన కాంగ్రెస్‎కు సమాజ్‎వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ షాకిచ్చారు. కాంగ్రెస్‎ను కాదని..

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సీఎం ఇంట్లో ఈసీ రైడ్స్.. ఈసీ తీరుపై ఆప్ ఫైర్..

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆప్ పార్టీలో కలకలం రేగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసంలో

Read More

కుంభమేళాలో 300 మంది చనిపోతే.. 30 మంది అని చెబుతారా : కేసు వేస్తానంటున్న కేఏ పాల్

హైదరాబాద్: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో 300 మందికి పైగా భక్తులు చనిప

Read More

మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసుల ఎంట్రీ.. మధ్యలోనే కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ రమేష్ రాథోడ్ అరెస్ట్ అయ్యారు. అత్యాచార కేసులో ఎంపీ రమేష్ రాథోడ్‎ను గురువారం

Read More

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం: అదే చోట.. అవే టెంట్లు రెండోసారి తగలబడ్డాయి

ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం. సెక్టార్ 22లో ఏర్పాటు చేసిన టెంట్లు తగలబడ్డాయి. 2025, జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగ

Read More