దేశం
ముంబై, ఢిల్లీ వాళ్లను తొందరగా నమ్మొద్దంట
సాధారణంగా ఇప్పటి ట్రెండ్ ఫ్రెండ్స్ షిప్ చేయడంలో ఎంతో ఆసక్తి చూపుతుంది. కొత్త వారితో స్నేహం చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. మనుషలు, వారి స్వభావాల
Read Moreపోటెత్తిన తీరం.. 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకనున్న తుఫాన్
గుజరాత్ తీరాన్ని తాకనున్న బైపార్జోయ్ తుఫాన్.. బీభత్సం చేయటం ఖాయమని అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మరో 36
Read Moreజూన్ 14న హైదరాబాద్ కు అమిత్ షా..రాజమౌళితో భేటీ
కర్నాటక ఎలక్షన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కషాయ జెండా ఎగు
Read Moreహెయిర్ కటింగ్ ఛార్జ్ రూ. లక్షా 15 వేలు.. డబ్బులు లేవంటే అప్పు కూడా వాళ్లే ఇచ్చారు
సోషల్ మీడియా వచ్చాక చాలా మంది మోసగాళ్లకు మోసం చేయడం చాలా సులభమైంది. పలు ఆఫర్లు, డిస్కౌంట్లు అని చెప్పి డబ్బు కాజేయడం షరా మామూలైంది. అదే తరహాలో చైనాకు
Read Moreఏమిరా మీ కక్కుర్తి: కాక్పిట్ను ఓయో రూమ్గా మార్చేసిన ఎయిర్ ఇండియా పైలట్లు
కాక్పిట్లోకి అనధికారిక మహిళలు ప్రవేశిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా నెలరోజుల క్రితం స్నేహితురాలిని కాక్పిట్&z
Read Moreఢిల్లీలో భూకంపం .. జమ్మూలోనూ ప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ తో పాటు ఉత్తర భారత్ లోని పలు ప్రాంతాల్లో 2023 జూన్ 13న మంగళవారం భూకంపం సంభవించింది. మధ్యాహ్
Read Moreమమతకు 600 కిలోల మామిడి పండ్లు గిఫ్ట్.. ఇచ్చిందెవరో తెలుసా?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన చిరకాల మిత్రురాలి నుంచి అరుదైన గిఫ్ట్ పొందారు. ఏంటనుకుంటున్నారా.. మామిడి పండ్లు. ఇచ్చింది ఎవరో కాదు బంగ్లా
Read Moreతుఫాన్ ని ఎదుర్కోవడానికి కేంద్రం రెడీ: అమిత్షా
బిపర్జాయ్తుఫాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తెలిపారు. ఇదే విషయంపై ఢిల్లీలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం న
Read Moreకేంద్రానికి హర్యానా రైతుల డెడ్ లైన్ పూర్తి.. ముట్టడిలోనే జాతీయ రహదారి
కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాము వెనక్కి తగ్గబోమని హర్యానా రైతులు స్పష్టం చేస్తున్నారు. పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డి
Read MoreAvinash reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ జూన్ 19కి వాయిదా
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సుప్రీంలో సునీతా రెడ్డి పిటిషన్ పై సీబీఐకి నోటసులివ్వలేమన్న సుప్ర
Read Moreనాలుగు వారాల పాటు ఆ ప్రాంతాల్లో వర్షాలు పడవు: స్కైమెట్ అంచనా
కేరళను నైరుతి రుతుపవనాలు తాకినా.. నాలుగు వారాల పాటు దాని ప్రభావం ఇండియాలో తక్కువే ఉంటుందని స్కైమెట్ వెదర్ అనే సంస్థ వెల్లడించింది. తద్వారా వ్యవసాయ ర
Read More20 వేల కోట్లకు అధిపతి..90 ఏండ్ల వయసులో 6 రోజులు ఆఫీసుకు..
20 వేల కోట్లు..90 ఏండ్ల వయసు. ఈసమయంలో ఎవరైనా ఏమనుకుంటారు. సంపాదించింది చాలు. విశ్రాంతి తీసుకుందాం. జీవితాన్ని సంతోషంగా గడుపుదాం అని. కానీ అపోలో
Read Moreటూమచ్ వెరైటీ : చికెన్, మటన్ పానీ పూరీ..
స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా మంది అత్యంత ఇష్టపడేది పానీ పూరీ. దహీ పూరీ, స్వీట్ పూరీ లాంటివి కూడా ఎంతో ప్రసిద్ధి గాంచాయి. ఇప్పుడు వాటి సరసన మరో మెనూ వచ్చి చ
Read More












