దేశం
భారీగా పతనమైన వెండి ధర.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర..
దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.150 తగ్గి రూ. 54,950కి చేరింది. గురువారం ఈ ధర రూ. 55,100గా ఉంది. 1 గ్రామ్ గ
Read Moreఅమిత్ షా చెప్పింది నిజమే.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మమతా బెనర్జీ
ప్రతిపక్షాల 'INDIA(ఇండియా)' కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Read Moreమెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు సహా 18మంది మృతి
మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్ రాష్ట్రంలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులు సహా 18మంది ప్రాణాలు కోల్పోయినట్టు
Read Moreపుల్వామాలో ఎన్ఐఏ సోదాలు
జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టుల ఫండింగ్ లింక్ ను తెగ్గొట్టేందుకు NIA మరింత దూకుడు పెంచింది. పాకిస్థాన్ సంస్థలతో ముడిపడి ఉన్న ఉగ్రవాదల ఫిండ్ కేసులపై ఇప్పట
Read Moreకేంద్ర కేబినెట్సెక్రటరీ రాజీవ్గౌబా సర్వీసు పొడగింపు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏడాదిపాటు పొడిగించింది. ఐఏఎస్(డీసీఆర్బీ) రూల్స్, ఫండమెం
Read Moreహర్యానా ఘర్షణలపై 93 కేసులు.. 176 మంది అరెస్టు
వీహెచ్ పీ ర్యాలీపై 900 మంది దాడి రాళ్లు, కట్టెలు, పెట్రోల్ బాంబులు, ఆయుధాలతో అటాక్ చేసినట్లు ఎఫ్ఐఆర
Read Moreనేషనల్ హైవేపై వాహనదారులకోసం రాజ్మార్గ్యాత్ర యాప్
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్హెచ్ఎఐ) కొత్త మొబైల్యాప్ను ప్రవేశపెట్టింది. రాజ్మా
Read Moreప్రధాని మోదీని కలిసిన ఆర్. కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు
న్యూఢిల్లీ, వెలుగు: బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ
Read Moreమూడు నెలలుగా మార్చురీలోనే 35 డెడ్ బాడీలు
కేంద్రంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కుకీ తెగ నాయకుల వెల్లడి డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టు ఇం
Read Moreపుణెలో ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేసిన టెస్లా..
భారత ప్రధాని నరేంద్ర మోడీ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య అమెరికాలో మీటింగ్ జరిగిన కొన్ని నెలల తర్వాత, టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట
Read Moreఆవేశంతో ఊగిపోయింది.. వృద్ధుడిని కొట్టింది.. చివరకు..
కొందరు ప్రతి చిన్న విషయానికి ఆవేశానికి గురవుతున్నారు. పెద్ద ..చిన్న.. వయస్సు తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అలా వ్యవహరించడ
Read Moreఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం..
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లుపై వాడివేడీగా చర్చ జరిగింది. బిల్లు ఆమోదం
Read Moreహిమాచల్ లో అరుదైన పాము.. శ్వేతనాగేనా?
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో అరుదైన జాతి పాము కనిపించడంతో స్థానికుల్లో ఉత్సుకత, భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ
Read More












