దేశం
హ్యాట్సాఫ్ సుమతి.. రైల్వే ట్రాక్పై పడుకున్న వ్యక్తిని కాపాడిన లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది
పశ్చిమ బెంగాల్లోని రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఒక ప్రయాణికుడిని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ ఘటనకు
Read Moreవాహనదారులకు షాక్ .. భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..
దేశంలోని వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెంచనున్నది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు మారే అవకాశాల
Read Moreమళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు.. 10శాతం వ్యాట్ పెంచిన ప్రభుత్వం
పంజాబ్ ప్రభుత్వం ఇంధనంపై 10శాతం వ్యాట్ ని పెంచింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు 92 పైసలు, 88 పైసలు పెరిగాయి.
Read Moreసైక్లోన్ బైపార్జోయ్.. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం 'బిపార్జోయ్' తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. దీని గ
Read Moreడయాబెటిస్ నివారణ దిశగా అమెరికన్ సైంటిస్టులు కీలక ముందడుగు
జీర్ణాశయ స్టెమ్ సెల్స్ నే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలుగా మార్చారు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ సైంటిస్టుల ప్రయోగం సక్సెస్ వాషింగ్టన్: డ
Read Moreభార్య, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురి హత్య
కర్నాటకలో దోషికి ఉరిశిక్ష ఖరారు బెంగళూరు : భార్య, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్షే సరైనదని కర్న
Read Moreమణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు
గవర్నర్ చైర్ పర్సన్ గా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఘర్షణ పడుతున్న వర్గాలతో చర్చలు జరపనున్న కమిటీ సీఎం బీరెన్ సింగ్ తో అస్సాం సీ
Read Moreదేశం వేగంగా ఆర్థిక ప్రగతి సాధిస్తుంది : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ససారం: దేశం వేగంగా ఆర్థిక ప్రగతి సాధిస్తున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నా
Read Moreగుజరాత్లో ఐఎస్ సభ్యులు అరెస్ట్
నలుగురిని అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సిబ్బంది గాంధీనగర్ (గుజరాత్): ఇస్లామి
Read Moreసోమాలియాలో హోటల్ పై టెర్రర్ ఎటాక్..ఏడుగురు టెర్రరిస్టులు హతం
ఏడుగురు టెర్రరిస్టులు హతం ఆరుగురు పౌరులు, ముగ్గురు జవాన్లు కూడా మృతి మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో అల్ కాయిదా అనుబంధ సంస్థ అల్ - షబాబ్
Read Moreభూగర్భంలో ఎవరెస్ట్ కంటే పెద్ద పర్వతాలున్నయ్
38 కిలో మీటర్ల ఎత్తు ఉన్నట్లు నిర్ధారణ హై డెఫినిషన్ ఇమేజింగ్ పద్ధతిలో గుర్తించిన సైంటిస్టులు న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవర
Read Moreఎన్సీపీలో అజిత్కు దక్కని పదవి..? శరద్ పవార్ ఏమన్నారంటే..?
ముంబయి : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీకి కొత్తగా ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను అధినేత
Read Moreఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని 7 గంటల పాటు విచారించిన సీబీఐ
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. శనివారం ( జూన్ 10) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్
Read More












