దేశం

ట్విట్టర్ను మూసేస్తామని బెదిరించారు..బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు.  రైతులు సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం తమను బ

Read More

తల్లిని చంపి.. సూట్ కేస్ లో పెట్టి.. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చింది

తల్లిని హత్య చేసి, మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో కూక్కేసిన సేనాలి సేన్ అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత షాకింగ్ కు గురి చేసే ఈ ఘటన బె

Read More

గురువారం గుజరాత్ లో ఏం జరగబోతుంది.. తుఫాన్ విధ్వంసం చేయబోతుందా

అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ బిపర్‌జోయ్ తుఫాను.. ఇప్పుడు గుజరాత్ ను అతలాకుతలం చేస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న అలలు భయాందోళనలకు గురి చేస్తున్నాయ

Read More

కొత్త మిస్సైల్స్​ వచ్చేస్తున్నాయ్​: ఇండియాలో బటన్ నొక్కితే.. చైనా మాటాష్

భారతదేశం తన అణ్వాయుధ సామర్థ్యాలు విస్తరించేందుకు, కొత్త న్యూక్లియర్​ డెలివరీ సిస్టమ్​లను అభివృద్ధి చేస్తున్నట్లు స్వీడన్​కు చెందిన థింక్​– ట్యాం

Read More

సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు రిలీజ్.. 14,624 మంది క్వాలిఫై

న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించిన సివిల్  సర్వీసెస్  ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 14,624 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఫలితాలను యూనియన్  పబ

Read More

220 నెలల్లో 225 కుంభకోణాలు: ప్రియాంక గాంధీ

జబల్పూర్ (మధ్యప్రదేశ్​): మధ్యప్రదేశ్​లో బీజేపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో

Read More

బెయిల్​పై విడిపించిన భార్యనే చంపేసిండు

    యూపీలోని బరేలీలో ఓ భర్త దారుణం     నడి రోడ్డుపై నాటు తుపాకీతో కాల్పులు     అక్కడికక్కడే చనిపోయిన భా

Read More

భూమికి దగ్గరగా ఆస్టరాయిడ్​

అంతరిక్షంలో తిరుగుతున్న గ్రహశకలం ఒకటి ఈ నెల 15న భూమి సమీపంలో నుంచి దూసుకెళ్లనుంది. సైంటిస్టులు దీనిని ‘2020 డీబీ5’ గా వ్యవహరిస్తున్నారు. ఇ

Read More

డిజిటలైజేషన్​లో ముందున్నం..ఐటీ రంగంలో సంస్కరణలతోనే

న్యూఢిల్లీ: టెక్నాలజీపరంగా ఇండియా ఎంతో అభివృద్ధి చెందిందని, తమ అనుభవాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిం

Read More

రోడ్డెక్కిన హర్యానా రైతులు

పొద్దుతిరుగుడు పంటకు ఎంఎస్పీ కోసం డిమాండ్ పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర  కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా రైతులు మళ్లీ రోడ్డెక్కా

Read More

పరువునష్టం కేసు: రాహుల్‌ గాంధీకి ముంబై హైకోర్టులో స్వల్ప ఊరట

ప్రధాని నరేంద్ర మోడీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న రాహుల్‌గాంధీకి స్వల్ప ఉరట లభించింది. కోర్టు హాజరు నుండి మినహాయిం

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. ‘సీఆర్ఎస్’ విచారణలో ఆ ఐదుగురు పేర్లు..

ఒడిశా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంపై దర్యాప్తు అన్ని కోణాల్లోనూ కొనసాగుతోంది. ఈ ఘటనపై ఓ వైపు రైల్వేశాఖ బృందంతో పాటు సీబీఐ సైతం విచారణ జరుపుతోం

Read More

బిపార్జోజ్ తుఫాన్ ఎఫెక్ట్.. 67 రైళ్లు రద్దు

బిపార్జోయ్ తుఫాన్ ఎఫెక్ట్ తో 67 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముందు జాగ్రత్తగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దు

Read More