దేశం

భారత్‌ వేదికగా ప్రపంచ సుందరి పోటీలు.. 

భారత్‌ వేదికగా ప్రపంచ సుందరి పోటీలు..  27 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం 1996లో మిస్ట్ వర్డల్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఇప్పటి వరకూ ఆరుగురు

Read More

Danger health alert: విజృంభిస్తోన్న మధుమేహం.. 10 కోట్లు దాటిన రోగుల సంఖ్య

దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 101 మిలియన్లు అంటే 10 కోట్లకు పైగా మంది షుగర్ పేషంట్లు ఉన్నట్టు ఐసీఎంఆర్

Read More

ప్రతి రోజూ ఓ గంట.. టీవీ, మొబైల్ పని చేయదు

యువతలో మొబైల్ ఫోన్లపై, టీవీపై మోజు విపరీతంగా పెరిగిపోయింది. మహారాష్ట్రలోని సాంగ్లీలోని మోహితే వడ్గావ్ అనే గ్రామం దీన్ని పరిగణలోకి తీసుకుని, విద్యార్థు

Read More

మీ పని తనం చూడాలి.. ఆఫీసులకు వచ్చి పని చేయండి : గూగుల్

కరోనా కారణంతో ఐటీ కంపెనీలు వర్క్​ ఫ్రం హోం సిస్టమ్​ పెట్టాయి. అయితే గూగుల్​ తమ సంస్థలో వర్క్​ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులను తిరిగి ఆఫీస్​లకు రావాలని స

Read More

చంపేస్తాం...శరద్‌ పవార్‌కు బెదిరింపులు

నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్‌ ను చంపేస్తామంటూ కొందరు దుండుగులు బెదిరింపులకు దిగారు. పవార్ ను హత్య చేస్తామని ట్విట్టర

Read More

2024 ఎన్నికలకు కసరత్తు..పాన్ ఇండియా లెవల్లో తనిఖీలు

2024 సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు, సాంకేతిక లోపాలు సరిద్దిదేందుకు నడుం భిగించింద

Read More

శ‌వాలు పెట్టిన ఆ బ‌డిలోకి మేం రాం.. స్టూడెంట్స్ అండ్ టీచ‌ర్స్

ఒడిశా రైలు ప్రమాద బాధితుల మృతదేహాలను ఉంచిన బహనాగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు  "దెయ్యాల" భయంతో పాఠశాలలోకి ప్రవేశించడా

Read More

వచ్చే 36 గంటల్లో మరింత తీవ్రం కానున్న బిపార్జోయ్ తుపాను

వచ్చే 36 గంటల్లో బిపార్జోయ్ తుపాను మరింత తీవ్రం కానుందని, మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ట్వీట్‌లో

Read More

బోరుబావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

మధ్యప్రదేశ్​లో విషాదం   భోపాల్: మధ్యప్రదేశ్‌‌లోని సెహోర్ జిల్లా ముంగవోళి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం బోరుబావిలో పడిన చిన్నారి స

Read More

జమ్మూలోని శ్రీవారి ఆలయ వేడుకలకు కిషన్ రెడ్డి

జమ్మూ, వెలుగు : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జమ్మూలోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవ వేడుకలు ముగ

Read More

చనిపోయేందుకు అనుమతించండి

రాష్ట్రపతికి జ్ఞానవాపి మాజీ పిటిషనర్ లెటర్​ వారణాసి: జ్ఞానవాపి మసీదు కేసు నుంచి వైదొలిగిన తనను తోటి పిటిషనర్లు వేధిస్తున్నారని మాజీ పిటిషనర్ ర

Read More

భారత సంతతి సైంటిస్ట్​కు ‘డచ్ నోబెల్ ప్రైజ్’

న్యూఢిల్లీ: భారత సంతతి సైంటిస్ట్ జోయితా గుప్తాకు ‘డచ్ నోబెల్ ప్రైజ్’ దక్కింది. ఇది నెదర్లాండ్స్ లో సైన్స్ రంగంలో కృషి చేసే వారికి ఇచ్చే అత

Read More

ఒడిశాలో మరో రైలు ప్రమాదం..దుర్గ్ పూరీ ఎక్స్ ప్రెస్లో మంటలు

ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది.  దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్ రైలులో  మంటలు చెలరేగాయి. నౌపడ్ జిల్లాలోని ఖరియార్ రైల్వే స్టేషన్ దగ్గర ఏసీ

Read More