దేశం

పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 796 నమోదు

దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,026కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కేసులు నమోదయ్యాయి. 109 రోజుల్లో 5వేలకు పైగా యాక్టివ్ కేసులు ర

Read More

యూట్యూబర్ ప్రిన్స్ దీక్షిత్ అరెస్ట్

ప్రముఖ యూట్యూబర్ ప్రిన్స్ దీక్షిత్ ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. మార్చి 16వ తేదీ రాత్రి గురువారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 2022, డిసెంబర్ 16

Read More

పట్టణాలకు వలసలు పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్లే..ఎందుకంటే..?

ఎవరైనా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారంటే..జాబ్ కోసమో..లేక తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అనుకుంటారు. కానీ అది నిజం కాదని నేషనల్ శాంపిల్ సర్

Read More

Sambhal cold storage : సంభాల్  కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్: సంభాల్  కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. గాయపడిన 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు

Read More

ఏజెంట్ ఫేక్ ఆఫర్ లెటర్లు..కెనడాలో పంజాబ్ విద్యార్థులకు బహిష్కరణ గండం

పంజాబ్ నుంచి కెనడా వెళ్లిన 700 మంది స్టూడెంట్లకు బహిష్కరణ గండం ఏజెంట్ ఇచ్చిన ఫేక్ ఆఫర్ లెటర్లతో వీసాలు పొంది వెళ్లడమే కారణం   అక్కడిక

Read More

అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు... సజావుగా సాగని ఉభయ సభలు

న్యూఢిల్లీ: పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో నాలుగో రోజూ ఉభయ సభలు సజావుగా సాగలేదు. అధికార, ప్రతిపక్ష సభ్

Read More

తెలుగు రాష్ట్రాల పెండింగ్ సమస్యలపై ప్రధాని మోడీతో వైఎస్ జగన్ చర్చ..?

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్‌‌ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన

Read More

కరోనా వ్యాప్తిపై రాష్ట్రాన్ని అలర్ట్ చేసిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శ్వాసకోశ సమస్యల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇన్‌‌‌‌‌‌‌‌‌&

Read More

కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలే: కేంద్రం

‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుది అదే పరిస్థితి సీఎం లేఖ తప్ప నిర్దేశిత ఫార్మాట్​లో ప్రతిపాదన చేయట్లేదంటున్న ఎక్స్​పర్ట్స్​ హైదర

Read More

విచారణకు సహకరిస్తానని చెప్పి కవిత తప్పించుకునుడేంది?

న్యూఢిల్లీ, వెలుగు:  ఈడీ విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని కవిత నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ‘‘ఈడీ నోటీసులు జా

Read More

చీతా హెలికాప్టర్​ కూలిన ప్రమాదంలో యాదాద్రి జిల్లా వాసి వినయ్​భాను రెడ్డి మృతి

వినయ్​ది యాదాద్రి జిల్లా బొమ్మలరామారం ప్రమాదంలో పైలట్​ మేజర్ జయంత్ దుర్మరణం యాదాద్రి, వెలుగు: ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్​ కూల

Read More

Defence Ministry : ఆయుధాల కొనుగోలుకు రూ.70 వేల కోట్లు

ఆయుధ సామాగ్రి కొనుగోలుకు కేంద్ర రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు వివిధ ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసేందుకు రూ.70 వేల కోట్ల విలువై

Read More

Cheetah Helicopter : ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆ ఇద్దరు మృతి

అరుణాచల్‌ప్రదేశ్‌లో  కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో ఇద్దరు పైలట్లు (లెఫ్టినెంట్ కల్నల్ VVB రెడ్డి ,  మేజర్ జయంత్) చనిపోయారని

Read More