దేశం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు 5 వేల నామినేషన్లు

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల నుంచి కలిపి 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,102 నామినేషన్ లు దాఖలు చేశారు. గురువారంతో నామినేషన్

Read More

ఈశ్వరప్పకు ప్రధాని ఫోన్

న్యూఢిల్లీ: బీజేపీ కర్నాటక సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. పార్టీ నిర్ణయాన్ని ఆమోదించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Read More

గోద్రా రైలు దహనం కేసు..8 మందికి బెయిల్

న్యూఢిల్లీ : గుజరాత్​లోని గోద్రాలో 2002లో రైలును దహనం చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కొంటున్న 8 మందికి సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్  

Read More

ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదిక కావాలె

న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్లు తీసుకునే ప్రతి నిర్ణయానికి జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదిక కావాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. దేశ నిర్మాణంలో సివిల్ సర్వెం

Read More

హైదరాబాద్ పబ్లిక్​కు మరింత మేలు

హైదరాబాద్, వెలుగు: ఎంఎంటీఎస్ నెట్​వర్క్ 90  కిలోమీటర్లకు పెరగడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రజలకు, శివారు ప్రా

Read More

కృష్ణా జలాల ఒప్పందంతో ప్రాజెక్టుకు నీళ్లు లేని పరిస్థితి: సంజయ్

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్​తో భేటి నీటి వాటా పెంచి ప్రాజెక్టుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి కరీంనగర్-హసన్​పర్తి రైల్వే లైన్​పై రైల్వే మ

Read More

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీదే గెలుపు

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీదే అధికారమని ‘టైమ్స్ నౌ--–ఈటీజీ రీసెర్చ్’ సర్వేలో వెల్లడైంది

Read More

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై చర్చ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్​లో ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ

Read More

కేసీఆర్‌‌, కుమారస్వామి కటీఫ్!

కేసీఆర్‌‌, కుమారస్వామి కటీఫ్! కర్నాటక ఎన్నికల్లో సింగిల్‌‌గానే బరిలోకి జేడీఎస్.. సైలెంట్‌‌గా బీఆర్ఎస్‌&zw

Read More

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ కు సీబీఐ నోటీసులు

జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అవినీతి ఆరోపణల కేసులో ఏప్రిల్ 28న విచారణకు హాజరు

Read More

తాజ్ మహల్ ను ఇలా చూడటమే బాగుంది

జనాలు హైటెక్ టెక్నాలజీ దాటి రోబో ఇంటిలిజెన్సీ  బాట పడుతున్నారు. ఈక్రమంలో రోజుకొక టెక్నాలజీని కనిపెడుతున్నారు.  తాజాగా AIటెక్నాలజీ

Read More

8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు..వైరస్ కట్టడికి సలహాలు, సూచనలు

కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. కోరలు చాస్తూ..మనుషుల ప్రాణాలు తీస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు వైరస్ విస్తరిస్తోంది. దేశంలో కరోనా కల్లోకలం మరోసారి ఆం

Read More

కూలీలకు దొరికిన 136 ఏళ్లనాటి సిల్వర్ కాయిన్స్

మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో ఇంటి నిర్మాణం కోసం జరుగుతున్న తవ్వకాల్లో 240 బ్రిటిష్ నాణేలు లభ్యమయ్యాయి. ఈ నాణేలు దాదాపు 136 ఏళ్ల నాటివి. అనంతరం సదర

Read More