దేశం
జైల్లో మంత్రికి రాజభోగాలు.. మరో వీడియో రిలీజ్
ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన మరొక వీడియో బయటికొచ్చింది. కొన్ని రోజుల క్రితం సత్యేంద్ర జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోన
Read Moreశానిటరీ ప్యాడ్లలో డేంజర్ కెమికల్స్
న్యూఢిల్లీ: దేశంలో అమ్ముడవుతున్న ప్రముఖ శానిటరీ న్యాపి కిన్ లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని స్టడీలో తేలింది. ఇన్ ఆర్గానిక్ తో పాటు ఆర్గానిక్ శానిటరీ ప్
Read Moreనార్త్ కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన ఇండియా
న్యూయార్క్: ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని మన దేశం ఖండించింది. న్యూక్లియర్, మిసైల్ టెక్నాలజీ విస్తరించడంపై ఆందో
Read Moreభక్తుల రద్దీ పెరగడంతో టైమింగ్స్ మార్చిన శబరిమల అధికారులు
పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు.ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి
Read Moreప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు పెరిగినయ్ : యూఎన్
యునైటెడ్ నేషన్స్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ వెల్లడి పార్టనర్లు, కుటుంబ సభ్యులే హత్య చేస్తున్నరు.. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని కామెంట్ కలిసికట్
Read Moreభారత్కు క్లీన్ ఎనర్జీ, బయో ఎనర్జీ, డిజిటల్ విప్లవం అవసరం:ముకేశ్ అంబానీ
భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణ స్థాయిలో వృద్ధి సాధిస్తోందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లు ఉన్న ఇండియన్ ఎకానమ
Read Moreయువరాజ్ సింగ్కు గోవా టూరిజం శాఖ నోటీసులు
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు గోవా టూరిజం శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి అనుమతి లేకుండానే మోర్జిమ్లోని తన విల
Read Moreఅసోం, మేఘాలయ సరిహద్దులో కాల్పులు.. ఆరుగురు మృతి
అసోం, మేఘాలయ సరిహద్దులో జరిగిన కాల్పుల ఘటనపై మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమ జైంతియా హిల్స్ లోని ముక్రోహ్ లో జరిగిన కాల్పుల్లో అస్సాం అటవీ అధిక
Read Moreసోనాలి ఫోగట్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు
బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గోవా కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ సింగ
Read Moreఅయ్యప్ప భక్తులు విమానంలో ఇరుముడిని తీసుకెళ్లొచ్చు
శబరిమలకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని విమాన క్యాబిన్లోనే తమ వెంట తీసుకువెళ్లొచ్చు. ఇందుకు బ్యూరో ఆఫ్ సివిల
Read Moreగవర్నర్ బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నరు : సంజయ్ రౌత్
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఛత్రపతి శివాజీ మహారాజ్పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. కోశ్యారీని గవర్నర్ గా గుర్తి
Read Moreఆ పని చేసింది నేనే.. కానీ ఏం గుర్తు రావడం లేదు : నిందితుడు అఫ్తాబ్
దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నమ్మలేని నిజాలు వెల్లడవుతున్నాయి. క్షణికావేశంలో తాను ఈ మర్డర్ చేశానని నిందితుడు అఫ్తాబ్ అమీ
Read Moreశ్రద్ధా వాకర్ హత్యపై రీల్.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పై విమర్శలు
గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ బాగా వా
Read More












