దేశం
చావ్లా రేప్, మర్డర్ కేసులో సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్!
ముగ్గురు దోషుల విడుదలను సవాల్ చేయనున్న ఢిల్లీ సర్కార్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ఏరియా చావ్లా గ్రామం వద్ద 2012లో ఓ యువతిప
Read Moreవిదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు గుడ్న్యూస్
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్ గుడ్న్యూస్ చెప్పింది. కొవిడ్ నేపథ్యంలో ‘ఎయిర్ సువిధ’ సెల్ఫ్&zwn
Read Moreగుజరాత్ ఎన్నికలు: ఆదివాసీలే టార్గెట్ గా మోడీ, రాహుల్ క్యాంపెయిన్
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, బీజే
Read Moreజైల్లో మంత్రికి చేసింది మసాజ్ కాదు ఫిజియోథెరపీ: కేజ్రీవాల్
ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీపై పెద
Read Moreరాహుల్ యాత్రపై సంజయ్ రౌత్ ప్రశంసలు
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్.. రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ తనకు ఫోన్ చేసి.. తన ఆరోగ్యంపై ఆరా తీయడంతో సంజయ్ రౌత్ ఆనందం వ్యక్తం చ
Read Moreరస్నా గ్రూప్ వ్యవస్థాపకుడు అరీజ్ పిరోజ్షా కన్నుమూత
రస్నా గ్రూప్ వ్యవస్థాపకుడు అరీజ్ పిరోజ్షా కంబట్టా (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని రస్నా గ్రూప్ అధికారికంగా వెల్లడించింది. రస్నా ప్రపంచంల
Read Moreఆదివాసీలను బీజేపీ వనవాసీలుగా చూస్తోంది : రాహుల్ గాంధీ
ఆదివాసీలను బీజేపీ వనవాసీలుగా చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా సూరత్ లో నిర్వహించిన ప్రచారంలో రాహుల్
Read Moreమీరు చాలా యంగ్గా ఉన్నరు.. సీజేఐపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ యూత్ ఫుల్ లుక్లో ఉన్నారంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. బార్ కౌన్సిల్ సన్మాన కార్యక్
Read Moreదేశంలో 80 శాతం ఉప్పు గుజరాత్ లోనే ఉత్పత్తి: మోడీ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ తనదైన స్టైల్ లో విమర్శలు చేశారు. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేంద
Read Moreరాజీవ్ గాంధీ కేసులో దోషుల విడుదలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్!
ఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల విడుదలపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రివ్యూ పిట
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలి: సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లకు బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఇదే కేసులో సీబీఐ కోర్టు ఈ ఇద
Read Moreఇండోనేషియాలో భూకంపం.. 46కు చేరిన మృతులు
ఇండోనేషియాలో మరోసారి భారీ భూ భూకంపం వచ్చింది. పశ్చిమజావా ద్వీపంలో సంభవించిన భూప్రకంపనల కారణంగా మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. భూకంపం దాటికి ఇప
Read Moreమెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోడీ అభినందనలు
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డుకు ఎంపిరకైన సంగతి తెలిసిందే. దీంతో
Read More












