దేశం
26/11 మాస్టర్ మైండ్స్ ను చట్టం ముందుకు తీసుకురావాలి : ప్రవాస భారతీయులు
న్యూయార్క్, టోక్యో: అమెరికా, జపాన్ దేశాల్లోని పాకిస్తాన్ కాన్సులేట్ ఎదుట ప్రవాస భారతీయులు ఆందోళన నిర్వహించారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల పట్ల నిరసన వ్యక్
Read Moreటాయ్ ట్రైన్ బోగీలో చిక్కుకొని మహిళ మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ప్రమాదం జరిగింది. టాయ్ ట్రైన్ బోగీలో ఇరుక్కుపోయి ఓ మహిళ చనిపోయింది. మంజూ శర్మ అనే మహిళ ఫ్యామిలీతో
Read Moreభారత్–ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసాలు షురూ
ఇండియన్ ఆర్మీ, ఆస్ట్రేలియన్ ఆర్మీల సంయుక్త సైనిక విన్యాసాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఆస్ట్రాహింద్–2022 పేరుతో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహి
Read Moreజనాభా నియంత్రణ విధానాన్ని దేశంలో అమలు చేయాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
న్యూఢిల్లీ : కుల, మత వర్గాలతో భేదం లేకుండా జనాభా నియంత్రణ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. జనాభా నియంత
Read Moreశ్రద్ధ ఘటనపై మహారాష్ట్రలో నిరసనలు
ముంబయి: ప్రేమించినోడని నమ్మి వచ్చిన శ్రద్ధను ఆఫ్తాబ్ చంపేసిన ఘటనపై మహారాష్ట్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చినప
Read Moreమన్ కీ బాత్.. చేనేత కార్మికుడు హరిప్రసాద్ పై మోడీ ప్రశంసలు
మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్ల చేనేత కార్మికుడు యెల్ది హరిప్రసాద్ పై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. జీ-20 సమావేశాల్లో హ
Read Moreభారత్ జోడో యాత్రలో బుల్లెట్ బండి ఎక్కిన రాహుల్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 5వ రోజు కొనసాగుతోంది. ఇవాళ మోవ్ జిల్లా నుంచి 81వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు. పాదయ
Read Moreసత్యేందర్ కా దర్బార్.. వీడియోపై బీజేపీ సెటైర్లు
తీహార్ జైలులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఖైదీలతో మీటింగ్ వీడియో బయటకు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే జైన్ మసాజ్ చేయిం
Read Moreఢిల్లీ మంత్రి వీడియో మరొకటి వైరల్
లీకైన వీడియోలపై ప్రజలే జవాబు చెబుతారన్న కేజ్రీవాల్ న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు స
Read Moreరాజ్యాంగమే మన బలం..ఇండియా కోసం సమష్టిగా కష్టపడదాం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘వ్యక్తులు గానీ, సంస్థలు
Read Moreగుజరాత్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ లీడర్లు
బీజేపీ తరఫున లక్ష్మణ్, పొంగులేటి, మహిళా మోర్చా నేతల క్యాంపెయిన్ కాంగ్రెస్ తరఫున సంపత్, కుసుమకుమార్ ప్
Read Moreరాష్ట్రంలో అవినీతి పాలన సాగుతున్నది: వివేక్ వెంకటస్వామి
ఉద్యమకారులను విస్మరించిన టీఆర్ఎస్ సర్కార్ కమీషన్ల కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులని ఫైర్  
Read Moreఓటు నమోదు చేసుకుంటేనే కాలేజీల్లో అడ్మిషన్
ముంబై: కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే స్టూడెంట్లకు ఓటరు రిజిస్ట్రేషన్ను కంపల్సరీ చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తె
Read More












