దేశం
రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతున్నది: వివేక్ వెంకటస్వామి
ఉద్యమకారులను విస్మరించిన టీఆర్ఎస్ సర్కార్ కమీషన్ల కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులని ఫైర్  
Read Moreఓటు నమోదు చేసుకుంటేనే కాలేజీల్లో అడ్మిషన్
ముంబై: కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే స్టూడెంట్లకు ఓటరు రిజిస్ట్రేషన్ను కంపల్సరీ చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తె
Read Moreవాట్సాప్ డేటా లీక్ : 84 దేశాలకు చెందిన 48 కోట్ల మంది నంబర్లు అమ్మకానికి ? !
వాట్సాప్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు వినియోగిస్తున్న హాట్ ఫేవరేట్ మెసేజింగ్ యాప్. అయితే దాదాపు 48.7 కోట్ల వాట్సాప్ నంబర్
Read Moreఅద్దెదారులకు పోలీసుల కొత్త రూల్
కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షా బ్లాస్ట్ ఘటన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్రఘటనలు నివారించే చర్యల్లో భాగంగా మైసూరులో అద్దెదారుల కోసం కొత్త రూల్
Read Moreరాష్ట్రంలో అవినీతిమయ పాలన నడుస్తోంది : వివేక్ వెంకటస్వామి
ఢిల్లీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ముందుచూపుతో అన్ని వర్గాలకు మేలు చేసేలా రాశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట
Read Moreగుజరాత్ ప్రజలకు మోడీపై నమ్మకం ఉంది : జేపీ నడ్డా
గుజరాత్ లో వార్ వన్ సైడ్ గా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీకి మద్దతు తెలిపేందుకు ప్రజలు వెయిట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
Read Moreఅమిత్ షా అధికార గర్వంతో మాట్లాడుతున్రు : ఓవైసీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార గర్వంతో మాట్లాడుతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 2002లో నేరస్తులకు గుణపాఠం చెప్పామంటూ
Read Moreకింద పడిపోయిన దిగ్విజయ్ సింగ్.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కాంగ్రెస్
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పడిపోయారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని
Read Moreశ్రద్ధా వాకర్ తర్వాత డాక్టర్తో అఫ్తాబ్ డేటింగ్
శ్రద్ధా వాకర్ను చంపిన తర్వాత నిందితుడు అఫ్తాబ్ ఓ డాక్టర్తో డేటింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధాను కలిసిన బంబ్లీ డేటింగ్ యాప్ ద్వారానే డాక్టర
Read Moreనటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధ
Read Moreపాక్ అనుకూల నినాదాలు చేయడం సిగ్గు చేటు: శివరాజ్ సింగ్ చౌహాన్
రాహుల్ గాంధీ పాదయాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయడంపై విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇలాంట
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో సమీర్ మహేంద్రును ఏ1గా ప
Read Moreఢిల్లీ ప్రజలే బీజేపీకి సమాధానం చెప్తరు: కేజ్రీవాల్
ఢిల్లీలో బీజేపీ రిలీజ్ చేస్తున్న వీడియోలు, ఆప్ ప్రభుత్వం ఇచ్చిన 10 హామీలే ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్ లో తీర్పు ఇస్తాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు. బీజేప
Read More












