దేశం
ఢిల్లీ ఎయిమ్స్పై సైబర్ దాడి.. సర్వర్ డౌన్!
ఢిల్లీలోని ప్రఖ్యాత ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఉదయం 7 గంటల నుంచే ఎయి
Read Moreరాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారు:హిమంత బిశ్వ శర్మ
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ రోజు రోజుకు ఇరాన్ మాజీ నియంత సద్దాం హ
Read Moreవిద్యార్థుల మధ్య హిజాబ్ వివాదం.. పరీక్షలు రద్దు
కొద్ది రోజుల క్రితం కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదం ఇప్పుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని తాకింది. మంగళవారం ఉదయం హౌరాలోని ధులాగోరిలో ఉన్న&nb
Read Moreకొత్త ఈసీ నియామక ఫైల్ ఇవ్వండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న అరుణ్ గోయల్ నియామక ఫైల్ ఇవ్వాలని కే
Read Moreమంగుళూరు బ్లాస్ట్ పై దర్యాప్తు ముమ్మరం : కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్
కర్నాటక : మంగుళూరు బ్లాస్ట్ పై సీరియస్ గా దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. తమిళనాడు, కేరళ డీజీపీలతో తాము టచ్ లో ఉన్నామ
Read Moreఎంతో హార్డ్ వర్క్ చేస్తే గుజరాత్ అభివృద్ధి చెందింది: ప్రధాని మోడీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ .. ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. తాజాగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూ
Read Moreశ్రద్ధా వాకర్ హత్య కేసు : రెండేళ్ల క్రితమే గొడవ.. ఆఫ్తాబ్పై పోలీసులకు ఫిర్యాదు
దేశం ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. శ్రద్దా వాకర్, నిందితుడు ఆఫ్తాబ్ మధ్య రెండేళ్ల క్రితమే
Read Moreయంగ్ ఇండియా లిమిటెడ్ కు రేవంత్ సూచన మేరకు విరాళాలు ఇచ్చా : అంజన్ కుమార్
హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్ కు విరాళాలు ఇచ్చానని ఈడీ అధికారులకు తెలియజేశానని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప
Read Moreపశ్చిమ బెంగాల్ గవర్నర్ గా CV ఆనంద బోస్ ప్రమాణం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సీవీ ఆనంద బోస్ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ.. ఆనంద బోస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్ భవ
Read Moreరాజ్ సమాధియాలా గ్రామంలో ఎన్నికల ప్రచారానికి నో పర్మిషన్
గుజరాత్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మామూలుగా ఎన్నికలంటేనే ప్రచారాలు నిర్వహించడం, డబ్బు, మద్యం లాంటివి పంపిణీ చేయడం, ఓటర్లను ప్రలోభాలకు
Read Moreఈడీ విచారణకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్
నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇవాళ ఈడీ ముందుకు హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను
Read Moreమహారాష్ట్ర నాసిక్లో భూకంపం
మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఉదయం 4.04 గంటల సమయంలో నాసిక్ కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత .6గ
Read Moreపార్లమెంట్ సమావేశాలను స్పీకరే డిసైడ్ చేస్తరు: మంత్రి కౌశల్ కిషోర్
కొత్త పార్లమెంట్ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నామని, రాబోయే శీతాకాల సమావేశాలు అక్కడే నిర్వహించాలా లేక ప్రస్తుత భవనంలో నిర్వహించాలా అనేది లోక్&zwnj
Read More












