దేశం
శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్..కస్టడీ పొడిగింపు
శ్రద్ధ వాకర్ హత్యకేసు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను నార్కో టెస్ట్ చేయడానికి ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఇవాళ్టితో అతడి కస్టడీ ముగియడంతో పోలీసులు వీడ
Read Moreరేపు విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం
దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు అంతా సిద్ధమైంది. తిరుపతి జ
Read Moreమెటా ఇండియా హెడ్గా సంధ్య దేవనాథన్
ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఇండియా హెడ్గా సంధ్య దేవనాథన్ ను నియమించింది. వచ్చే ఏడాది 2023, జనవరి 1న ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం మెటా ఆసియా ప
Read Moreఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ : కిషన్ రెడ్డి
మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ను నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సామర్థ్యం దేశా
Read Moreరాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న నటి రియాసేన్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో రాహుల్ జోడో యాత్రలో బాలీవుడ్ నటి రియా సేన్ పా
Read Moreజైల్లో సత్యేంద్ర జైన్ కు ప్రత్యేక సౌకర్యాలు..అధికారులు బదిలీ
తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్కు.. ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలతొ 12 మంది జైలు అధికారులను బదిలీ చేశారు. మంత్రి
Read Moreకేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్టేజ్ పై ఉండగానే కాస్త అస్వస్థతకు గురయ్యార
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం : శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుకు మరో 4 రోజులు ఈడీ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులకు ఈడీ కస్టడీ గడువును మరో నాలుగు రోజులకు పొడిగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. శర
Read Moreకేంద్రం యువతను మోసం చేసింది : డి.రాజా
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. ఇవాళ హిమాయత
Read Moreతప్పుచేస్తే నన్ను అరెస్ట్ చేయండి: సీఎం హేమంత్ సోరెన్
జార్ఖండ్ లో సీఎం హేమంత్ సోరెన్ కు మద్దతుగా జేఎంఎం కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం సోరెన్ సర్కార్ ను కావాలనే ఇరకాటంలో పెడుతోందని
Read Moreఐజ్వాల్ లో 10వ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 2022
ఈశాన్య టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశలో ఐజ్వాల్ వేదికగా 10వ ఐటీఎం సదస్సు నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యాటక పండుగ జరగనుంది. ఈ సదస
Read Moreరాంపూర్ బరిలో పోటీ చేయని ఆజంఖాన్ కుటుంబ సభ్యులు
యూపీలోని రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయడం లేదు. విధ్వేషపూరిత ప్రసంగం
Read Moreఅగ్నివీర్ పేరుతో యువత మనోభావాలతో కేంద్రం ఆటలాడుకుంటోంది
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు పటూర్ లోని అకోలా నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు యాత్రల
Read More












