దేశం

తెలంగాణ రాష్ట్రం వడ్లు కర్నాటకకు సరఫరా

అక్కడ క్వింటాల్ ధర రూ.2,450.. రాష్ట్రంలో రూ.2,060 మాత్రమే నారాయణపేట/ మాగనూర్, వెలుగు : మన రాష్ట్రం నుంచి రైతులు ప్రతిరోజు వేల క్వింటాళ్ల వడ్లు కర్న

Read More

శబరిమలకు పోటెత్తిన భక్తులు

పథనంతిట్ట(కేరళ) : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం బుధవారం సాయంత్రం తెరుచుకుంది. కరోనా ఆంక్షల కారణంగా దాదాపు రెండేండ్ల పాటు ఆలయం పూర్తిస్థాయి

Read More

యుద్ధం వెంటనే ఆపాలె : ప్రధాని నరేంద్ర మోడీ

రష్యాకు జీ20 దేశాల స్పష్టీకరణ బాలి (ఇండోనేషియా) : ఉక్రెయిన్​పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం చేశాయి. ఇది యుద్ధాల కాలం కాద

Read More

వెడ్డింగ్​ సర్వీసులకు ఫుల్లు గిరాకీ..

న్యూఢిల్లీ: కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు పెద్దగా హడావుడిగా లేకుండానే చాలా మంది పెళ్లి చేసుకున్నారు. ఈ మహమ్మారి పీడ దాదాపు తొలగిపోవడంతో మునుపటి జో

Read More

సీఎస్​పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ అసహనం 

విభజన సమస్యలు తీరాలని లేదా? సీఎస్​పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ అసహనం  ఈ-సమీక్ష పోర్టల్​లో వివరాలెందుకు పెడ్తలేరని ఫైర్  హైదరాబా

Read More

తెరుచుకున్న శబరిమల ఆలయం.. మణికంఠుని దర్శనం షురూ

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ సర్కార్ ఓపెన్ చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకూ 41 రోజుల (మండల కాలం) పాటు గుడి తెరిచే ఉంటుంది. డిసెంబ

Read More

32 మంది మహిళా ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఫుల్ పెన్షన్

32 మంది మాజీ మహిళా ఎయిర్ ఫోర్స్ అధికారులు న్యాయ పోరాటంలో ఎట్టకేలకు గెలిచారు.  షార్ట్ సర్వీస్ కమిషన్ లో భాగంగా వారు కేవలం ఐదేళ్ల పాటు మాత్రమే ఉద్య

Read More

రూ.750 కోట్ల ఫ్రాడ్..రొటో మ్యాక్ పెన్నుల కంపెనీపై సీబీఐ కేసు

రొటో మ్యాక్ పెన్నులు చాలా ఫేమస్. ఈ పెన్నులను తయారుచేసే కంపెనీ ‘రొటో మ్యాక్ గ్లోబల్’ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ, దానిలోని డైరెక్

Read More

రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‭ఛార్జ్ పదవికి అజయ్ మాకెన్ రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేత అజయ్ మాకెన్ షాకిచ్చారు. రాజస్థాన్ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌  నుంచి వైదొలుగుతున్

Read More

భారత్కు జీ20 సారథ్య బాధ్యతలు 

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జీ20 దేశాల కూటమికి ఇక భారత్ నేతృత్వం వహించనుంది. బుధవారం ఇండోనేషియాలోని బాలి నగరం వేదికగా ఇందుకు సం

Read More

రాంపూర్‭లో అభివృద్ధే ప్రధాన అస్త్రంగా యోగి ప్రసంగం

ఉత్తరప్రదేశ్‭లో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైన సందర్భంగా అజంగఢ్ లో పర్యటించారు. అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమ

Read More

బీజేపీలో చేరిక ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి

బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్

Read More

నామినేషన్లు దాఖలు చేసిన గుజరాత్ సీఎం

త్వరలో  రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్  నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్

Read More