దేశం
మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు బెయిల్
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. కోర్టు అనుమతి
Read Moreమా అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసింది : మనీష్ సిసోడియా
గుజరాత్లోని సూరత్ ఈస్ట్ నుంచి బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరీవాలా నిన్నటి నుంచి హఠాత్తుగా కనిపించకుండా పోయారు. అతని అదృశ్యం వెనుక
Read Moreపకోడా అమ్మిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డు పక్కనున్న టీ షాపులోకి వెళ్లి పకోడా అమ్మారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మ
Read Moreఎరువులు, ఆహారధాన్యాల సప్లై చైన్ ను కాపాడుకోవాలె : ప్రధాని మోడీ
జీ20 సదస్సులో ప్రధాని మోడీ హెచ్చరిక ఇంధన సరఫరాపై ఆంక్షలు పెట్టొద్దు ప్రపంచ శాంతికి సమష్టిగా కృషిచేయాలని పిలుపు ఇండోనేషియ
Read Moreజనాభాలో మన దేశమే టాప్కు చేరుతుంది: యూఎన్ అంచనా
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు వెల్లడి 12 ఏండ్లలోనే 100 కోట్ల మంది పెరిగారు.. 2037 నాటికి 900 కోట్లకు చేరొచ్చు ఇండియాలో యువత, చైనాలో వృద్ధు
Read Moreగుజరాత్ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్
ఇతర రాష్ట్రాలకన్నా గుజరాత్ శాసన సభ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు గుజరాత్ రాష్ట్రం పేరు చెబితే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ల పేర్ల
Read Moreకేసీఆర్ పథకాలు ఎన్నికల స్టంట్లని తేలిపోయింది: లక్ష్మణ్
దళిత బంధు, గొర్లకు బదులు నగదు బదిలీ ఎన్నికల స్టంట్లని తేలిపోయింది ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా.లక్ష్మణ్ న్యూఢిల్లీ, వెలు
Read Moreరేపిస్టులను పబ్లిక్గా ఉరి తీయాలె : మంత్రి ఉషా ఠాకూర్
రేపిస్టులను పబ్లిక్గా ఉరితీయాలె మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ భోపాల్: రేపిస్టులను బహిరంగంగా ఉరితీసి చంపాలని మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ డ
Read Moreఐఏఎఫ్లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. తన వాహనాల గ్రూపులోకి పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా 12 ఎలక్ట
Read Moreరాహుల్ యాత్రతో కాంగ్రెస్ పార్టీలో ఐక్యత : జైరాం రమేశ్
రాహుల్ యాత్రతో కాంగ్రెస్ పార్టీలో ఐక్యత కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ముంబై: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ లో ఐక్యతన
Read Moreనలుగురు టెర్రరిస్టులకు ఉరి రద్దు
నలుగురు టెర్రరిస్టులకు ఉరి రద్దు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు కోల్ కతా: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Read Moreశ్రద్ధ వాకర్ కేసులో సంచలన విషయాలు
నోరు నొక్కి.. చెస్ట్పై కూర్చొని పీక కోశానన్న హంతకుడు నిందితుడి ముఖంలో పశ్చాత్తాపం కనిపించలేదన్న ఢిల్లీ పోలీసులు ఫ్రిజ్లో పెట్టిన శ్రద్ధ ముఖా
Read Moreఢిల్లీలో జాతీయ నేతలను కలవనున్న కోమటిరెడ్డి రాజగోపాల్
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మొదటిసారి బీజేపీ జాతీయ నేతలను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వె
Read More












