దేశం
మోడీపై ఆరోపణలు.. లంక విద్యుత్ బోర్డు చైర్మన్ రాజీనామా
శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు ఇచ్చేలా దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒత్తిడి చేశారంట
Read Moreఅమిత్ షా వ్యాఖ్యలకు నితీశ్ కౌంటర్
జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చరిత్రను ఎవరైనా మా
Read Moreమహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 241శాతం పెరిగింది. జూన్ 3 నాటికి 5,127 కొత్త కేస
Read Moreకృత్రిమ కాలును అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి పరిశోధకులు
న్యూఢిల్లీ : ఐఐటీ గౌహతి పరిశోధకులు కృత్రిమ కాలును డెవలప్ చేశారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్తో దీన్న
Read Moreబయటపడ్డ డైనోసార్ గుడ్లు.. ఒకటి స్పెషల్!
మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలోని ‘డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్క్’లో 10 డైనోసార్ గుడ్ల శిలాజాలు బయటపడ్డాయి. ఢిల్లీ యూనివర్సిటీకి
Read Moreఅత్యంత పొడవైన దంతాలున్న ఏనుగు మృతి
ఏషియాలో అత్యంత పొడవైన దంతాలు కలిగిన ఏనుగు భోగేశ్వర్ అనారోగ్యంతో మృతి చెందింది. కబిని బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకులను అలరించిన భోగేశ్వర్
Read Moreప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్..?
రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల చర్చ ఏకగ్రీవం కోసం నడ్డా, రాజ్ నాథ్ ప్రయత్నాలు విపక్షాలతో చర్చలకు బీజేపీ కసరత్తు ఈనెల 15న ఢిల్లీలో ప్ర
Read Moreఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ పై కేంద్రం నిషేధం
ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలపై కేంద్రం నిషేధం విధించింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ల ప్రకటనలకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా
Read Moreఒడిశా అసెంబ్లీ స్పీకర్గా బిక్రం కేశరి
భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్ర శాసనసభ స్పీకర్గా బీజూ జనతా దళ్ ఎమ్మెల్యే బిక్రం కేశరి అరు
Read Moreగాంధీ కుటుంబం ఆస్తుల్ని కాపాడేందుకే కాంగ్రెస్ శ్రేణుల నిరసన
ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ ధర్నా చేయడంలేదని రాహుల్ గాంధీకి చెందిన 2వేల కోట్ల ఆస్తుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి స్మృతి
Read Moreమరో ఆరేళ్లలో స్వదేశీ హైపర్సోనిక్ మిస్సైల్
న్యూఢిల్లీ : స్వదేశీ హైపర్సోనిక్ మిస్సైల్ తయారీలో నిమగ్నమైనట్లు ఇండియా, రష్యా డిఫెన్స్ వెంచర్ బ్
Read Moreనుపుర్ శర్మకు సమన్లు జారీ చేసిన కోల్కతా పోలీసులు
కోల్కతా : బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు కోల్కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే బ
Read Moreసోనియాను పరామర్శించిన రాహుల్, ప్రియాంక
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ పరామర్శించారు. వారిరువురూ ఈడీ కార్యాలయం నుంచి నేరుగా
Read More












