దేశం

ఇవాళ కూడా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే...

63వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా కొత్త కేసులు 12వేల

Read More

నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ 20కి వాయిదా

న్యూఢిల్లీ: నేషనల్‌‌ హెరాల్డ్‌‌ మనీలాండరీంగ్‌‌ కేసులో విచారణను వాయిదా వేయాలన్న కాంగ్రెస్ నేత రాహుల్‌‌ గాంధీ వి

Read More

అగ్నిపథ్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా బీహార్​, హర్యానాలో నిరసనలు

పాట్నా: త్రివిధ దళాల్లో రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకానికి

Read More

మహారాష్ట్రలో భారీగా పెరుగుతున్న కేసులు

కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కొత్తగా కొవిడ్ బారినపడుతున్న వారి

Read More

ఈడీని టైమ్ కోరిన రాహుల్‌

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రేపు మరోసారి ప్రశ్నించనుంది. ఇప్పటికే వరుసగా మూడురోజుల

Read More

వైరల్ గా మారిన సెల్ఫీ.. స్పెషాలిటీ ఏముందంటే?

పైన కనిపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో

Read More

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎంఆర్ షాకు హార్ట్ ఎటాక్

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎంఆర్ షాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయనకు సడెన్ స్ట్రోక్ రావడంతో ట్రీట్మెంట్ కోసం

Read More

పూరీతో పాటు బల్లి సర్వ్ చేసిన ఫుడ్ కోర్ట్ 

న్యూఢిల్లీ : టిఫిన్ చేసేందుకు వచ్చిన కస్టమర్లకు ఓ ఫుడ్ కోర్టు సిబ్బంది షాకిచ్చారు. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు బతికున్న బల్లిని సర్వ్

Read More

చిదంబరం రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ హోంమంత్రి పి.చిదంబరం తన సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున మహారాష్ట్రలోని తన రాజ్యసభ స్థానానికి గురువార

Read More

చీర కట్టుకొని రోడ్లపై స్కేటింగ్ చేస్తున్న యువతి

మలయాళీ సంప్రదాయ చీరకట్టులో కేరళ రోడ్లపై స్కేటింగ్ చేస్తున్న యువతి వీడియో వైరల్ గా మారింది. కేరళకు చెందిన లారెసాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ట్ర

Read More

కూల్చివేతలపై స్టే ఇవ్వలేం.. కానీ చట్టానికి లోబడి వెళ్లాలి

ఉత్తరప్రదేశ్‌లో అక్రమ ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాకాండలో నిందితుల

Read More

ఏటీఎంలో రూ.500 కొడితే.. రూ.2500 వచ్చాయి

ఓ వ్యక్తి ఏటీఎంకు వెళ్లాడు.. రూ.500 డ్రా చేసే ప్రయత్నం చేయగా, రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. మరోసారి రూ.500 డ్రా చేసేందుకు యత్నించగా.. అలాగే రూ.2,500 వచ్చ

Read More

అగ్నిపథ్ స్కీంపై బీహార్లో ఆందోళనలు హింసాత్మకం

కేంద్రం తీసుకవచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ బీహార్ లో యువకుల ఆందోళన హింసాత్మకంగా మారాయి. కేవలం నాలుగేళ్లకే సర్వీస్ ను పరిమితం చేయడంపై ఆగ

Read More