దేశం
ఇండియాలో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు..జూలై 15నుంచి అమ్మకాలు
త్వరలో టెస్లా కార్లు ఇండియా రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. భారత్లో టెస్లా కార్ల అమ్మాకానికి అన్ని అనుమతులొచ్చాయి. జూలై 15న టెస్లా తన మొదటి కార్ల షోరూ
Read Moreకేరళ సిఎంకు బెదిరింపులు..పినరయి విజయన్ ఇంట్లో బాంబు పెట్టామని మేసేజ్
తిరువనంతపురం: కేరళ సీఎం ఇంట్లో బాంబు పెట్టామని ఆదివారం (జూలై13) బెదిరింపులు వచ్చాయి. కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసం క్లిఫ్ హౌస్ కు బాంబు పెట్
Read MoreHIVవ్యాక్సిన్ పరిశోధనకు అమెరికా నిధుల కోత..మిలియన్ల మంది ప్రాణాలకు ముప్పు?
దక్షిణాఫ్రికాలో హెచ్ఐవి (HIV) వ్యాక్సిన్ పరిశోధనకు అమెరికా నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. విదేశాలకు సాయం తగ్గించుకోవాలన్న అమెర
Read Moreముదురుతున్న బాషా వివాదం : "హిందీ మాట్లాడుతా" అన్నందుకు ఆటో డ్రైవర్ను కొట్టారు..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో మరాఠీ భాష వివాదం ముదురుతోంది. గతంలో జరిగిన ఓ ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన
Read Moreమధ్యప్రదేశ్లో ఎగ్జామ్ రాస్తుండగా ఘోరం.. విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఐఏఎస్.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో పరీక్ష సమయంలో ఓ ప్రభుత్వ అధికారి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఏప్రిల్ 1న జరిగి
Read Moreతమిళనాడులో ఘోర రైలు ప్రమాదం... పట్టాలు తప్పిన డీజిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు..
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది.. తిరువల్లూరులో డీజిల్ ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది క్షణాల
Read Moreకుర్చీ దొరికితే వదులుకోవద్దు..డీకే శివకుమార్ ఫన్నీ కామెంట్
అడ్వొకేట్ల మీటింగులో డీకే శివకుమార్ ఫన్నీ కామెంట్ బెంగళూరు: కుర్చీని ఉద్దేశించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ఫన్నీ కామెంట్లు చర్
Read Moreఆపరేషన్ సిందూర్ తర్వాత .. డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్లో వృద్ధి : ప్రధాన మంత్రి మోదీ
రక్షణ ఉత్పత్తి విలువ రూ. 1.25 లక్షల కోట్లు దాటింది యువతే ఈ దేశ అసలైన ఆస్తి.. మన యువశక్తిని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి యువత ఉపాధి కల
Read Moreఐఐఎం కలకత్తాలో యువతిపై అత్యాచారం.!
కౌన్సెలింగ్ కోసమని హాస్టల్కు పిలిచి తోటి
Read Moreభూమికి తిరిగొచ్చాక శుక్లాకు 7 రోజుల క్వారంటైన్
భూ వాతావరణానికి శరీరం అలవాటుపడేందుకే.. హెల్త్ కండీషన్, ఫిట్నెస్పై ఇస్రో డాక్టర్ల పర్యవేక్షణ 15వ తేదీన కాలిఫోర్నియా కోస్టల్ ఏరియాలో ల్యాండింగ్
Read Moreసెల్ఫీ తీసుకుందామంటూ భర్తను నదిలోకి తోసేసిన భార్య
కర్నాటక యాద్గిర్ జిల్లాలో ఘటన బెంగళూరు: సెల్ఫీ తీసుకుందామంటూ చెప్పిన భార్య.. భర్తను బ్రిడ్జి మీది నుంచి తోసేసింది. అయితే, సమయానికి స్థాన
Read Moreఈవీఎంలు లేకుండా ఎన్నికలు పెట్టాలి : కేఏ పాల్
న్యూఢిల్లీ, వెలుగు: ఈవీఎంలతో జరిగే ఎన్నికలు కొన్ని పార్టీలకు లబ్ధి చేకూరుస్తున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇకపై దేశవ్యాప్త
Read Moreబీఎడ్ విద్యార్థినిపై హెచ్ఓడీ వేధింపులు..కాలేజీలోనే ఒంటికి నిప్పంటించుకున్న యువతి
ఆమెకు 95%..తోటి విద్యార్థికి 70% కాలిన గాయాలు ఒడిశాలోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఘటన భువనేశ్వర్: ఒడిశా బాలాసోర్ జిల్లాలోని ఫకీర్ మోహన్ అటా
Read More












