
దేశం
యూపీ సంభాల్ ఘటన.. సమాజ్వాదీ ఎంపీపై కేసు.. పోలీసులను సస్పెండ్ చేయాలంటున్న అఖిలేష్
యూపీలోని సంబాల్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసుకు సంబంధం ఉందంటూ సమాజ్ వాది ఎంపీ జాహర్ రహ్మాన్ బార్క్ పై పోలీపులు కేసు నమోదు చేశారు. అయితే స
Read Moreబెంగళూరు మహిళ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. డీఎస్పీ బట్టలు విప్పి రూ.25 లక్షలు డిమాండ్ చేశారని సూసైడ్ నోట్
బెంగళూరులో నవంబర్ 22న మహిళా వ్యాపార వేత్త ఎస్ జీవా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే మహిళ రాసిన సూసైడ్ నో
Read Moreఅదానీ అవినీతి అంశంపై రచ్చ.. నవంబర్ 27కు రాజ్యసభ వాయిదా..
రాజ్యసభలో అదానీ అవినీతి అంశంపై రచ్చ నెలకొంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయటం సభలో గందరగోళానికి దారి తీసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గ
Read Moreదేశ అభివృద్ధిపై చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా: మోదీ
పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధాని మోదీ. పార్లమెంట్ లో అర్థవంతమైన చర్చలు జరగకుండా సభను అడ్డుకునేంద
Read Moreకోస్ట్ గార్డ్ చరిత్రలోనే హయ్యేస్ట్.. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం
అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్ను పట్టుకున్నారు. చేప
Read Moreగూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్.. 100 కిలోమీటర్ల స్పీడ్ తో నదిలో పడిన కారు.. ముగ్గురు మృతి
కారు అయినా.. బైక్ అయినా.. బస్సు అయినా.. లారీ అయినా.. వెహికల్ ఏదైనా జర్నీలో గూగుల్ మ్యాప్ కామన్ అయిపోయింది. గతంలో దారి కోసం వాళ్లనూ వీళ్లనూ అడుగుతూ వెళ
Read Moreజాతీయ రాజకీయాల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని ఫలితాలు వచ్చాయి. జార్ఖండ్లో ప్రజలు మరోసారి వినూత్న తీర్పునిచ్చారు. జార్ఖండ్ ముక్తి
Read More23 శాతం పెరిగిన పతంజలి ఆదాయం
న్యూఢిల్లీ : బాబా రామ్దేవ్ ప్రమోట్ చేస్తున్న పతంజలి ఆయుర్వేద్ మొత్తం ఆదా
Read Moreఅదానీ లంచం కేసు..అమెరికా ఆరోపణలపై విచారణ జరపండి : అడ్వొకేట్ విశాల్ తివారీ
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ: లంచం, అవినీతి కేసులో అదానీ గ
Read Moreత్వరలో మిడ్సైజ్లో హీరో ఎలక్ట్రిక్ బైక్
న్యూఢిల్లీ : మిడ్సైజ్ ఎలక్ట్రిక్ బైక్ను లాంచ్ చేయడానికి హీరో మోటోకార్ప్&
Read More26 లిస్టెడ్ రియల్టీ కంపెనీల సేల్స్ 3 నెలల్లో 35 వేల కోట్లు
రూ. 5,198 కోట్లతో టాప్లో గోద్రెజ్ ప్రాపర్టీస్ క్యూ2లో భారీగా తగ్గిన డీఎల్
Read Moreడిసెంబర్లో ఐపీఓల వెల్లువ..రూ.20 వేల కోట్లు సేకరించనున్న 10 కంపెనీలు
న్యూఢిల్లీ : ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.20 వేల కోట్లు సేకరించడానికి సుమారు 10 కంపెనీలు రెడీ అవుతున్నాయి. రిటైల్ కంపెనీ విశాల్
Read Moreఎన్ఐహెచ్ చీఫ్ గా జై భట్టాచార్య
ఇండియన్ అమెరికన్ వైపు ట్రంప్ మొగ్గు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బృందంలో ఇండియన్ అమెరికన్
Read More