
దేశం
హైకోర్టు జడ్జి ఇంట్లో నగదు రికవరీ కేసు..ముగ్గురు జడ్జిలతో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
అధికార, ప్రతిపక్ష సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా: రాజ్యసభ చైర్మన్ ధంఖర్ ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.పెద
Read Moreస్మార్ట్ టీవీలపై IPL బంపరాఫర్స్: రూ.20 నుంచి రూ.60 వేల వరకు భారీ డిస్కౌంట్స్..!
స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ చేస్తున్నారా..పెద్ద టీవీ కావాలి..ధర తక్కువగా ఉండాలి..అన్నీ ఫ్యూచర్స్ ఉండాలి..ధర మన రేంజ్లో ఉండాలని కోరుకునేవారికి గుడ్ న
Read Moreఇండియాలో టాప్-10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేలు వీళ్లే.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజాప్రతినిధుల గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆసక్తికర వివరాలను బయటపెట్టింది. ఇండియాలో కోట్లకు పడగలెత్తిన టాప
Read MoreAI Generative: AI బారిన పడకుండా చట్టపరమైన చర్యలకు బాలీవుడ్ సై.. మరి సౌత్ ఇండస్ట్రీకి ఏమైంది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఇప్పుడిదొక ప్రక్రియ మాత్రమే కాదు. పరిస్థితులను తారుమారు చేసే వ్యవస్థగా మారుతోంది. AI అనేది.. మనిషి మేధస్సు కోసం అవసరమ
Read Moreనయంకాని వ్యాధితో క్షీణించిన ఆరోగ్యం.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..
నయంకాని వ్యాధితో ఆరోగ్యం క్షీణించడంతో ముంబైకి చెందిన ఓ వ్యక్తి కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన ముంబైలో చ
Read Moreమూడేళ్లలో రూ.258 కోట్లు.. ప్రధాని మోదీ 38 విదేశీ పర్యటనల ఖర్చు.. కేంద్రమే చెప్పింది..!
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరాలను వెల్లడించింది. మే 2022 నుంచి డిసెంబర్ 2024 వరకూ
Read Moreఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. భారీగా నోట్ల కట్టలు
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. ఈ క్రమంలో ఆయనను మరొక హైకోర్టుకు బదిల
Read Moreనా కూతురును గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన్రు: దిశా సాలియన్ తండ్రి
ఆదిత్య ఠాక్రేపై కేసు పెట్టి, సీబీఐ దర్యాప్తుకు అప్పగించండి బాంబే హైకోర్టులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి ప
Read Moreట్యాప్ వాటర్ కోసం గొడవ.. కేంద్ర మంత్రి మేనల్లుడి హత్య
పాట్నా: ట్యాప్ వాటర్ విషయంలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుళ్ల మధ్య ఘర్షణ తలెత్తి.. ఒకరు హత్యకు గురయ్యారు. గురువారం బిహార్లోని భాగల్పూ
Read Moreట్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి..మంత్రి నితిన్ గడ్కరీకి కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని మంజూరు
Read Moreప్రకృతి సేద్యం చేయండి.. గుజరాత్ భర్వాడ్ కమ్యూనిటీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ లోని భర్వాడ్ కమ్యూనిటీ ప్రజలు ప్రకృతి సేద్యాన్ని అవలంబించాలని, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా చెట్ల
Read Moreపెండింగ్ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తండి..రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం
కులగణన, బీసీ రిజర్వేషన్లను ప్రస్తావించాలని సూచన న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను పార్లమెంట్లో లేవనెత
Read More48 మంది లీడర్లపై హనీ ట్రాప్.. కర్నాటక అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న
బెంగళూరు: తాను హనీట్రాప్కు గురైంది నిజమేనని కర్నాటక కోఆపరేషన్ మినిస్టర్ కేఎన్ రాజన్న వెల్లడించారు. తాను మాత్రమే కాదని.. హోం మినిస్టర్ పరమేశ్వర స
Read More