
దేశం
ఆపరేషన్ సిందూర్తో పాక్ మెడలు వంచినం.. యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడూ చెప్పలేదు: ప్రధాని మోదీ
మనం కొట్టిన దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చింది: ప్రధాని మోదీ జేడీ వాన్స్ ఫోన్ చేసి.. పాక్ భారీ దాడి చేస్తుందన్నారు అదే జరిగితే ప్రతిస్పందన మరింత త
Read More40 వేలకు పైగా శాలరీ.. ఇదేం బలుపు.. అంత మందిని క్యూలో ఉంచి.. ఏం పని ఇది !
రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక.. టికెట్ కౌంటర్లలో అయితే రద్దీ సమయంలో క్యూ లైన్లు కనిపిస్తుంటాయి. ఎంత ఆన్ల
Read Moreఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..?
జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..? ఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..దంఖర్ రాజీనామా వెనక పెద్ద కథే ఉందన్నది ఉత్త ప్రచారమేనా
Read Moreభారత్ దాడులతోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చింది :ప్రధాని మోదీ
భారత్ దాడులతో నే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఏప్రిల్ 22 న పహల్గాం దాడి తర్వాత 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామన్నారు
Read Moreదేశ వ్యతిరేకులెవరో నేను చూపిస్తా: ప్రధాని మోదీ
ఆపరేషన్ సింధూర్ భారత్ విజయం.. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం..భారత్ సైన్యం ధైర్య సాహసాలకు ఇది నిదర్శనం అని ప్రధాని మోదీ అన్నారు. వానాకాలం పార్లమెంట
Read Moreప్రధాని మోడీకి ధైర్యం ఉంటే.. ట్రంప్ అబద్దాలకోరు అని చెప్పాలి: రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చర్చ వాడివేడిగా సాగింది.. మంగళవారం ( జులై 29 ) ఆపరేషన్ సిందూర్ పై సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు రాహుల్ గాంధ
Read Moreఏసీ వేసుకుని డాక్టర్ మెుద్దు నిద్ర.. ఆసుపత్రిలో యాక్సిడెంట్ బాధితుడు మృతి
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో లాలా లజపతి రాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక
Read More3 నెలల్లో రూ.19 కోట్లు స్వాహా: డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళా డాక్టర్ మోసం..
గుజరాత్కు చెందిన ఓ డాక్టర్ మార్చి 15 నుండి జూన్ 25 వరకు అంటే మూడు నెలల్లో రూ.19.25 కోట్లు పోగొట్టుకుంది. గుజరాత్లోని గాంధీనగర్
Read Moreబ్యాంకుల్లో మూలుగుతున్న 67 వేల కోట్ల జనం డబ్బు : ఎవరూ క్లెయిమ్ కూడా చేయటం లేదంట..!
దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల వద్ద ఎవ్వరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము ఏటకు ఏట పెరుగుతూనే ఉంది. సోమవారం పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం జ
Read Moreమోదీ సర్కార్ భద్రతా వైఫల్యమే పహల్గాం ఉగ్రదాడి: ప్రియాంక గాంధీ
పహల్గాం ఉగ్రదాడి పూర్తి మోదీ సర్కార్ భద్రతా వైఫల్యమే అన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ. పహల్గాం దాడికి బాధ్యత వహించకుండా.. ఆపరేషన్ సింధూర్ క్రెడిట్
Read Moreపాక్ను ఖండించే ఒక్క దోస్తు మోడీకి లేరా..? సభలో చర్చ జరుగుతుంటే విదేశాలకు పోతారా: కనిమొళి
న్యూఢిల్లీ: మోడీ సర్కార్పై డీఎంకే ఎంపీ కనిమొళి ఫైర్ అయ్యారు. మంగళవారం (జూలై 29) లోక్ సభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
Read Moreమీటింగ్ మధ్యలో బయటకొచ్చి.. ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి దూకి స్టాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
పూణేలోని హింజెవాడిలో ఎవరు ఊహించని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 23 ఏళ్ల ఇంజనీర్ సొంత ఆఫీస్ బిల్డింగ్ ఏడవ అ
Read MoreIT Layoffs: ముంచుకొస్తున్న AI ప్రళయం.. లక్ష 25వేల టెక్కీలకు ఎసరు.. ముందున్నవి లేఆఫ్ డేస్..!
AI Shockwave on IT: కరోనా సమయంలో జాబ్ ఆఫర్ల వర్షం కురిపించాయి భారతీయ ఐటీ కంపెనీలు టెక్కీల పైన. కావాలన్నోళ్లకు వర్క్ ఫ్రం హోమ్ తో పాటు మరిన్ని బెనిఫిట్
Read More