
దేశం
బరితెగించిన పాక్.. జనవాసాలపై డ్రోన్లతో దాడి.. పలువురికి గాయాలు
న్యూఢిల్లీ: ఉద్రిక్తల వేళ పాక్ బరితెగించింది. ఇప్పటి వరకు భారత సైనిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, ప్రార్ధన మందిరాలు టార్గెట్గా డ్రోన్, మిసైల్ దాడుల
Read Moreఇండియా-పాక్ ఉద్రిక్తత.. మే 15 వరకు ఆ ఎయిర్పోర్టుల మూసివేత
వరుసగా మూడో రోజు.. పాక్ తన కుఠిల బుద్ధిని చూపిస్తోంది. రాత్రి అయిన తర్వాత కాల్పులకు తెగబడుతోంది. బుధ, గురువారాల్లో (మే 7, 8) రాత్రుళ్లో డ్రోన్లను ప్రయ
Read Moreచావు దెబ్బ తిన్న మారలే: డ్రోన్లతో భారత్పై మళ్లీ దాడులకు దిగిన పాక్.. బోర్డర్లో మోగిన వార్ సైరన్స్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ యూరీ,
Read Moreబోర్డర్లో మళ్లీ మొదలుపెట్టిన పాక్.. LOC వెంబడి భారీగా కాల్పులు
శ్రీనగర్: భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ బుద్ధి మారడం లేదు. గురువారం (మే 8) రాత్రి భారత్ దెబ్బకు కకావికలమైన పాక్ నిసిగ్గుగా మళ్లీ కాల్పులకు
Read Moreప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ.. త్రివిధ దళాధిపతులు హాజరు
న్యూఢిల్లీ: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీ నివాసంలో శుక్రవారం (మే 9) కీలక భేటీ నిర్వహించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత
Read Moreఇండియాపై 400 డ్రోన్స్తో దాడి.. పాక్ డ్రోన్స్, పెల్లెట్స్ ఎలా ఉన్నాయో చూశారా..!
పాకిస్తాన్ పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తోంది. పహల్గాం దాడికి కేంద్రంగా పనిచేసిన టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేయడంతో ఇండియాను ఎలాగైనా దెబ్బకొట్టాలని వి
Read Moreఅదంతా అబద్ధం.. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ఫేక్ ప్రచారం: విక్రమ్ మిస్రీ
న్యూఢిల్లీ: గురువారం (మే 8) రాత్రి భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని.. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు ప్రయత్నించిందని కేంద్ర విదేశాంగ
Read Moreబ్లాక్ అవుట్ టెన్షన్ : రాత్రి 8 గంటలు దాటిందంటే భయం భయం
= సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో లైట్స్ ఆఫ్ = భారత్–పాక్ ఇరు దేశాల్లోనూ అదే పరిస్థితి = కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్ = ఈ రోజు రాత్రికి ఏ
Read Moreఓ దేవుడా.. ఇండియా నుంచి మమ్మల్ని రక్షించు : పాకిస్తాన్ పార్లమెంట్ లో ఎంపీ కన్నీళ్లు
= పాక్ ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు! = సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తోంది = షహబాజ్ పిరికి వాడు.. అందుకే మోదీ పేరెత్తడం లేదు = ప
Read Moreటర్కీకి చెందిన డ్రోన్లతో పాకిస్తాన్ దాడి: భారత్ ఎయిర్ పోర్టులను టార్గెట్ చేస్తోంది
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్కు కౌంటర్గా గురువారం (మే 8) రాత్రి పాక్ భారత్పై దాడులకు పాల్పడటం, పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఎటాక్ ఇచ్చ
Read Moreబోర్డర్లో ఉన్నా, చిక్కుకున్నా.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్
Read Moreఢిల్లీలో హై అలర్ట్.. రాజధాని వ్యాప్తంగా మోగుతున్న సైరన్లు..
ఇండియా- పాక్ ఉద్రిక్తతల నడుమ దేశ రాజధాని ఢిల్లీ ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధమైంది. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. అత్యవసర పరిస్థి
Read Moreటెరిటోరియల్ ఆర్మీని దించండి.. ఆర్మీ చీఫ్కు రక్షణ శాఖ ఆదేశం.. సచిన్, ధోనీ బార్డర్కు వెళ్లాల్సిందేనా..?
పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాక్ టెర్రర్ క్యాంపులను లేపేసిన భారత్.. అమాయకులపై పాక్ ఆర్మీ దాడులను సీరియస్ గా తీసుకుంది. సామాన్య పౌరులకు ఎలాం
Read More