దేశం

ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో రైలు కనెక్టివిటీ

త్వరలో బైరాబి, సాయిరంగ్ రైల్ లైన్  ప్రారంభం రైల్వే బోర్డు మాజీ చైర్మన్  అండ్ సీఈఓ జయవర్మ సిన్హా న్యూఢిల్లీ: మరో ఈశాన్య రాష్ట్రం మి

Read More

సద్గురు డీప్‌‌ ఫేక్ వీడియోతో.. భక్తురాలికి రూ. 3 కోట్ల 75 లక్షల టోకరా!

ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో వృద్ధురాలిని మోసం చేసిన సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఐదు నెలల కింద బెంగళూ

Read More

లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. 10 మందికి తీవ్ర గాయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం (సెప్టెంబర్ 11) రాత్రి కాకోరి ప్రాంతంలో అతివేగంగా దూసుకెళ్లిన బస్సు అదుపు తప

Read More

రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపిన వెంటనే భారత్‌తో అమెరికా ట్రేడ్ డీల్: లుట్నిక్

వాషింగ్టన్: అమెరికా సుంకాల ఒత్తిడిని భారత్ తట్టుకోలేదని.. రాబోయే రెండు నెలల్లోనే ఇండియా అమెరికాకు క్షమాపణ చెబుతుందంటూ బీరాలు పలికిన యూఎస్ వాణిజ్య కార్

Read More

ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ పార్టీ కీలక నేత బాలకృష్ణ సహా 10 మంది నక్సలైట్లు మృతి

రాయ్‎పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సెంట్ర

Read More

మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా

న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లెటర్‎ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. సీపీ రాధాకృ

Read More

పౌరసత్వం కేసులో సోనియా గాంధీకి భారీ ఊరట

న్యూఢిల్లీ: పౌరసత్వం కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి భారీ ఊరట దక్కింది. భారత పౌరసత్వం పొందటానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటు హక్కు పొ

Read More

ఇండియా, పాక్ మ్యాచ్ జరిగి తీరుతుంది: మ్యాచ్ రద్దు చేయాలన్న పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆసియా కప్‌ 2025లో భాగంగా భారత్ vs పాకిస్తాన్ తలపడనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్)ను స

Read More

ఎకరం 800 కోట్లు.. నాలుగున్నర ఎకరాలు 3 వేల 400 కోట్లకు కొన్న RBI.. ఆ ల్యాండ్ అమ్మింది ఎవరంటే..

ముంబై: ముంబై మహా నగరం. దేశ ఆర్థిక రాజధాని. భారతదేశంలోని అపర కుబేరుల నిలయం. దేశవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మిస్తూ ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు

Read More

బెంగళూరు ప్రైవేట్ స్కూల్ హాస్టల్ : ర్యాగింగ్ పేరుతో టెన్త్ విద్యార్థిపై ఇంటర్ స్టూడెంట్స్ లైంగిక దాడి

ఎన్ని చర్యలు తీసుకుంటున్న కూడా ర్యాగింగ్ ఇంకా విద్యార్థులను వెంటాడుతూనే ఉంది. డిగ్రీ, బిటెక్ కాలేజెస్ నుండి ఇప్పుడు ఇంటర్ వరకు ఈ ర్యాగింగ్ భూతం వ్యాపి

Read More

భారతీయులు రష్యా ఆర్మీలో చేరొద్దు.. అదొక డేంజర్ కోర్సు..: మంత్రిత్వ శాఖ హెచ్చరిక..

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం కొన్ని నెలలుగా జరుగుతున్న సంగతి మీకు తెలిసిందే.  అయితే  ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్లిన భారతీయుల్లో కొందరు రష్యన్

Read More

రాజ్యాంగాన్ని రక్షించడమే మా పార్టీ లక్ష్యం: ఖర్గే

జునాగఢ్: రాజ్యాంగాన్ని కాపాడట మే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. గుజరాత్​లో బుధవారం కాంగ్రెస్ జిల్లా, సిట

Read More

2023-24లో బీఆర్ఎస్ ఆదాయం 685 కోట్లు..ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్

తర్వాతి స్థానాల్లో టీఎంసీ, బీజేడీ, టీడీపీ, వైసీపీ  ఏడీఆర్ రిపోర్టులో వెల్లడి  న్యూఢిల్లీ, వెలుగు: 2023–24 ఆర్థిక సంవత్సరంలో

Read More