
దేశం
బెంగళూరులో అల్-ఖైదా గ్రూప్ మహిళా టెర్రరిస్ట్ అరెస్ట్
బెంగుళూరు: అల్-ఖైదా గ్రూప్ మహిళా టెర్రరిస్ట్ను గుజరాత్ యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఐటీ రాజధాని బెంగుళూరులో బుధవారం (జూలై
Read Moreజమ్మూ కాశ్మీర్లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట
Read MoreTrump Tariffs: ఇండియాపై 25 శాతం పన్ను.. తేల్చి చెప్పేసిన ట్రంప్..
US Tariffs on India: చాలా రోజులుగా అమెరికా ఇండియా మధ్య వ్యాపార ఒప్పందం కోసం ద్వైపాక్షిక సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకోసం భారత్ నుంచి ప్రత్యే
Read Moreలోక్ సభలో ఆసక్తికర ఘటన: స్పీకర్ ముందే బల్లను గట్టిగా కొట్టిన రాహుల్.. ఆ తర్వాత ఏమైందంటే..?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
Read Moreతెలంగాణ హైకోర్టు జడ్జిపై అసభ్యకర ఆరోపణలు .. పిటిషనర్లకు సుప్రీం ధిక్కార నోటీసులు
భూవివాదం కేసులో సీఎంపై పిటిషన్ దాఖలు చేసిన పెద్ది రాజు పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పలు ఆరోపణలు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సిట్టిం
Read More2023–24 ఫైనాన్షియల్ ఇయర్లో .. ఎస్సీల డెవలప్మెంట్కు 4,655 కోట్లు ఖర్చు
ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్సీ (డీఏపీఎస్సీ/ ఎస్
Read Moreసర్కార్ డిగ్రీ కాలేజీల్లో నో స్పాట్ అడ్మిషన్స్.. ఈసారి కూడా ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు ఈ ఏడాది కూడా అవకాశం కల్పించలేదు. కేవలం 630 ప్రైవేటు, 29 ఎయిడెడ్ డిగ్రీ క
Read Moreమోదీ నాయకత్వంలో టెర్రరిజంపై రియాక్షన్మారిపోయింది: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: సరిహద్దు టెర్రరిజంపై భారతదేశ ప్రతిస్పందన ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తిగా మారిపోయిందని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇది కేవల
Read Moreపాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాక ఎట్లొచ్చిన్రు?: ఖర్గే
కేంద్రం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది?: ఖర్గే ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బిహార్ వెళ్లారు దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా
Read Moreరాహుల్ ఔదార్యం.. పాక్ షెల్లింగ్లో పేరెంట్స్ను కోల్పోయిన పిల్లల దత్తత
రాజౌరి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దుల వద్ద పాక
Read Moreలీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు..కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్
పహల్గాం దాడికి రక్షణ మంత్రి, హోం మంత్రి బాధ్యత వహించారా? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇదే తొలిసారి ఉగ
Read Moreట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతరా : రాహుల్ గాంధీ
దాడులపై పాకిస్తాన్కు సమాచారం ఎందుకిచ్చారు? యుద్ధం చేయాలనే ఉద్దేశమే కేంద్రానికి లేదు అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు
Read Moreతెలంగాణ ఆర్టీసీలో హైబ్రిడ్ జీసీసీ మోడల్కు ఒప్పుకోలేమన్న కేంద్రం..
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రవాణా వ్యవస్థను విద్యుద్ధీకరించే దిశలో ఈ–బస్సుల విస్తరణకు ప్రపోజల్ పంపినట్టు కేంద్రం వెల్లడించింది
Read More