
దేశం
భార్య, ముగ్గురు పిల్లలపై బీజేపీ నేత కాల్పులు : పిల్లలందరూ చనిపోయారు..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం. సహరాన్ పూర్ జిల్లాకు చెందిన బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు.. పేరు యోగేష్ రోహిల్లా.. బీజేపీ నేతగా పార్టీలో యాక్టివ్ గా ఉం
Read Moreఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కొరడా.. 2400 అకౌంట్ల నుంచి రూ.126 కోట్లు ఫ్రీజ్
బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ పై ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సమయంలో.. జీఎస్టీ కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్ లైన్ గ
Read Moreచెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ను కలిసిన కేటీఆర్
మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను చెన్నై లోని వారి నివాసంలో కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. తమిళనాడు లో ఆల్ పార్టీ మీటింగ్ కు హ
Read Moreప్రధాని మోడీ మరో విదేశీ టూర్.. ఏప్రిల్ 5న శ్రీలంక
కొలంబో: భారత ప్రధాని నరేంద్ర మోడీ పొరుగు దేశం శ్రీలంకలో పర్యటించనున్నారు. 2025, ఏప్రిల్ 5న మోడీ శ్రీలంకలో పర్యటిస్తారని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార ది
Read Moreభర్తను ముక్కలు ముక్కలు నరికి చంపి ప్రియుడితో హోలీ.. మర్చంట్ నేవీ ఆఫీసర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు
లక్నో: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను ప్రియుడితో కలిసి అతడి భార్య ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసిన విషయం తెలిస
Read Moreడీలిమిటేషన్పై రెండో సమావేశం హైదరాబాద్లోనే: సీఎం స్టాలిన్
డీలిమిటేషన్ పై మార్చి 22న చెన్నైలో సీఎం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎ
Read Moreడీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు.. సీఎం రేవంత్
తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం ( మార్చి 22 ) జరిగిన ఈ మీటింగ్ లో డీలి
Read Moreడీలిమిటేషన్ వల్ల.. ప్రమాదంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి: తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై: డీలిమిటేషన్ వ్యతిరేకం కాదని, న్యాయం కోసమే పోరాటమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. డీలిమిటేషన్ అంశంపై కలిసికట్టుగా పోరాడతామని డీలిమిటే
Read Moreనోటాకు ప్రాధాన్యమివ్వాలి
దేశంలోని ఎన్నికల సరళిని గమనిస్తే.. గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ 90 % వరకు ఉంటే, విద్యావంతులు, ధనికులు ఉన్న పట్టణాలలో పోలిం
Read Moreసినీ ప్రముఖులకు ఈ పాడు సంపాదన ఎందుకు .. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సీపీఐ నేత నారాయణ ఫైర్
కూల్ డ్రింక్ యాడ్ చేయొద్దని చిరంజీవిని కోరడంతో ఆయన మానేశారని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: సినీ నటులకు సినిమాలు కాక
Read Moreనినాదాలు బాగున్నయ్ .. ఆచరణ ఏదీ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రైతులకు కేంద్రం చేసింది శూన్యం కేంద్ర బడ్జెట్ రైతుల కోసం కాదు.. కార్పొరేట్ల కోసమే పెట్టినట్టుందని విమర్శ న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజ
Read Moreఅరిస్తే.. గొంతు నులిమేస్తా.. అరిస్తే.. గొంతు నులిమేస్తా..మహిళలపై బీజేపీ మాజీ ఎంపీ ఫైర్
బెంగాల్లోని ఖరగ్ పూర్లో ఘటన కోల్కతా: బెంగాల్కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ సహనం కోల్పోయారు. శుక్రవారం
Read Moreమోదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని సహించదు
2026 మార్చి నాటికి నక్సలిజం అంతమవుతుంది: అమిత్ షా న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని సహించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మార్చి
Read More