
దేశం
తెలంగాణలో స్మార్ట్ సిటీ మిషన్ గడువు పెంచలేం .. ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో స్మార్ట్ సిటీ మిషన్ గడువును జూన్ 2026 వరకు పెంచడం సాధ్యం కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు తేల్చిచ
Read More‘పోలవరం బనకచర్ల’ ప్రపోజల్స్ను ఈఏసీ తిప్పిపంపింది .. రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (పీబీఎల్పీ) కోసం పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) అధ్యయనాన్ని చేపట్టడానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్
Read Moreపెద్దపల్లి ఎన్టీపీసీలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏర్పాటు చేయలేదు .. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లిలోని ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్లో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏర్పాటుకు ఎలాంటి ప్రణాళిక ప్రస్తుతం లేదని కేంద్రం వెల్
Read Moreదేశ ప్రయోజనాలు కాపాడుతాం : పీయూశ్ గోయల్
టారిఫ్ ప్రభావంపై స్టడీ చేస్తున్నాం ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తాం పరిశ్రమలకు నష్టం జరగనివ్వమని వెల్లడి న్యూఢిల్లీ: ట్రంప్ వి
Read Moreట్రంప్ ను సమర్థించి.. దేశాన్ని అవమానిస్తరా .. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల ఫైర్
కాంగ్రెస్ నేత శశి థరూర్ను మెచ్చుకుంటూ ట్వీట్లు న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  
Read Moreమాలెగావ్ పేలుడు కేసులో ఆ ఏడుగురూ నిర్దోషులే : మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్
17 ఏండ్ల తర్వాత ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు నిందితుల్లో మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ముంబై: దేశవ్య
Read Moreపీఎం కిసాన్ సంపద యోజనకు .. బడ్జెట్ రూ.6,520 కోట్లకు పెంపు
కో-ఆపరేటివ్ సొసైటీల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఆరు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణకు రూ.11 వేల కోట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు న
Read Moreరోహింగ్యాలు శరణార్థులా? చొరబాటుదారులా? : సుప్రీంకోర్టు
క్లారిటీ వస్తేనే సమస్యను పరిష్కరించగలం న్యూఢిల్లీ: రోహింగ్యాల విషయంలో క్లారిటీ వస్తే తప్ప వారి సమస్యను తేల్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అంద
Read Moreధర్మ స్థలలో మానవ అవశేషాలు లభ్యం .. కేసులో దొరికిన తొలి ఆధారం
మంగళూరు: కర్నాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల’లో అనుమానాస్పద మరణాల కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. శ్రీక్షేత్ర సమీపంలోన
Read Moreట్రంప్ చెప్పింది నిజమే ..మనది ‘డెడ్ ఎకానమీ’: రాహుల్ గాంధీ
మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అందరికీ తెలుసు ప్రధానికి, ఆర్థిక మంత్రికి మాత్రమే తెలియదు వాళ్లు కేవలం అదానీ కోసమే పనిచేస్తున్నరని విమర్శ
Read Moreఏ ఫర్ అఖిలేశ్.. బీ ఫర్ బాబాసాహెబ్! .. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఆధ్వర్యంలో బడులు
రాజకీయ నేతల పేర్లతో పిల్లలకు పాఠాలు సహారన్ పూర్: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఆ
Read Moreపాకిస్తాన్ కు చెక్.. చినాబ్ నదిపై భారీ ప్రాజెక్టు .. టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన కేంద్రం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని చినాబ్ నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇండియా సిద్ధం అవుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో సింధూ
Read Moreఎన్డీఏకు పన్నీర్ సెల్వం గుడ్ బై .. స్టాలిన్ తో మార్నింగ్ వాక్ తర్వాత నిర్ణయం
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే బృహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్).. ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. తన వర్గం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయి
Read More