తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. ములుగు జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మల్లంపల్లి మండలం
భూపాల్నగర్ (పంది కుంట) నాగిడి రమణారెడ్డి, దేవనగర్(సలువ సంతోష్), గుర్తూర్ తండా (బానోతు రాజునాయక్), కొడిశెలకుంట (వంచ అనిత), మహ్మద్గౌస్పల్లి (పసుల కార్తీక్), ముద్దునూరు తండా (భూక్య వనితారాజేందర్), రాంచంద్రాపూర్(దొంతి స్వరూపప్రతాప్ రెడ్డి), శివతండా (ధరావత్ భాస్కర్), శ్రీనగర్(ఆకుల మల్లేశ్) గెలుపొందారు.
ములుగు మండలం
అబ్బాపూర్ (తప్పెట్ల రాజేందర్), అంకన్నగూడెం (కొట్టెం రాజు), బంజరుపల్లి (కంచం రఘు), బరిగలానిపల్లి (వీరవేని రాజేందర్), దేవగిరిపట్నం (ఇస్లావత్ పూలమ్మ), ఇంచర్ల ముస్నిపల్లి (కుమార్గౌడ్), జగ్గన్నపేట (అర్రెం వెంకన్న), జాకారం (దాసరి సమతారమేశ్), జంగాలపల్లి (ముడుతనపల్లి మోహన్), కన్నాయిగూడెం (అజ్మీర శారద), కాశిందేవిపేట (వాంకుడోతు నిరోష అమర్ సింగ్), కొత్తూరు (గట్టి సుదర్శన్), మదనపల్లి (నేత కరుణసాగర్), పంచోత్కులపల్లి (గట్టి సింధూజ శ్రీకాంత్), పత్తిపల్లి (ధరావత్ సరిత సారయ్య), పెగడపల్లి (గొల్ల కుమార్), పొట్లాపూర్ (కందికొండ భాగ్యలక్ష్మీరమేశ్), రాయినిగూడెం (ఈసం సునీత), సర్వాపూర్(ఈక కుమార్) గెలుపొందారు.
వెంకటాపూర్ మండలం
అడవిరంగాపూర్(దొంతరబోయిన లక్ష్మి), బూర్గుపేట (సేద మల్లక్క సారంగం), చక్రవర్తిపల్లి (భూక్య రఘు), ఇంచించెర్వుపల్లి (ఈస్రానాయక్), జవహర్నగర్(బానోతు జైల్సింగ్), కేశవాపూర్(తోట భద్రయ్య), లక్ష్మీదేవిపేట (బొమ్మకంటి వంశావతి రమేశ్), లక్ష్మీపురం గుండ్ల సరితారమేశ్), లింగాపూర్(రేగూరి శ్రీలత), మల్లయ్యపల్లి (జాటోతు గణేశ్), నల్లగుంట భూక్య శ్రీదేవి), నారాయణగిరిపల్లి (అన్నెబోయిన శ్రీను), నర్సాపూర్ (రుద్రమదేవి), నర్సింగపూర్(మేడిపల్లి రాజేశ్వరి), పాలంపేట (చల్లగొండ రాజు), పాపయ్యపల్లి సూడి సుఖేందర్ రెడ్డి), రాజేశ్వర్రావుపల్లి (గూడూరు ప్రశాంత్), రామాంజపూర్ (పెండెల అశోక్), సింగరగుంటపల్లి (లెంకల ఉష), తిమ్మాపూర్ (మామిడి పవన్), వెళ్తుర్లపల్లి (బొజ్జ శారద), ఎల్లారెడ్డిపల్లి (బాషబోయిన పోషాలు) విజయం సాధించారు.
