హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయాలని చెన్నై ఎన్జీటీ స్టే విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయొద్దని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఎన్జీటీ సంతృప్తి చెందలేదని.. అదేసమయంలో ఏపీ తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
For More News..
ఫుడ్ లేకుండా ఉండగలుతాం కానీ, ఇంటర్నెట్ లేకుండా ఉండలేకపోతున్నాం