వార్రీ(నైజీరియా): కరోనా వ్యాప్తి కట్టడికి లాక్డౌన్ విధించినా వినిపించుకోకుండా రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని నైజీరియా మిలటరీ షూట్ చేసింది. నిబంధనలను లెక్క చేయకుండా ఆయిల్ సిటీకి చెందిన జోసఫ్ పెస్సు బయటకు వచ్చాడని, ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది అతడిపై కాల్పులు జరపడంతో చనిపోయాడని అధికారులు చెప్పారు. కొందరు యువకులు బయటకు వచ్చి ఆందోళన చేయగా పోలీసులు చెదరగొట్టారు. పెస్సును కాల్చిన వ్యక్తిని ఆర్మీ ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నైజీరియాలో 184 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.
లాక్డౌన్ పాటించలేదని కాల్చేశారు
- విదేశం
- April 4, 2020
లేటెస్ట్
- IPL 2024: బెంగళూరు బాటలోనే ముంబై.. ప్లే ఆఫ్ ఆశలు ముగిసినట్టేనా..?
- బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాం: కేటీఆర్
- కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్
- Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా!
- సీఎం జగన్ పై దాడి కేసు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..
- Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్లో ఒకడిగా ఉంటాడు
- భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..
- ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది : కడియం శ్రీహరి
- V6 DIGITAL 23.04.2024 AFTERNOON EDITION
- వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్